Recent Posts

సినిమా

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో…

తెలంగాణ

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ…

ఆంధ్రప్రదేశ్

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ…

Read More
సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.…

Read More
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
తెలంగాణ వార్తలు

మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

పీజీ మెడికల్ సీట్ల స్కామ్‌లో. అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది. తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల…

నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇక ట్రిపుల్ బెడ్‌రూమ్…
తెలంగాణ వార్తలు

నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇక ట్రిపుల్ బెడ్‌రూమ్…

తెలంగాణ ప్రభుత్వం రుపేదలను అర్హులైన వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేందుకు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీరు కావాలనుకుంటే ట్రిపుల్ బెడ్ రూమ్ కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందిరమ్మ రాజ్యంలో…

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడుకొండల…

ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!

విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా…

ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైతే టెన్షన్‌ పడకండి..! ఈ చిట్కాలు పాటిస్తే ప్రమాదం నుండి బయటపడొచ్చు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైతే టెన్షన్‌ పడకండి..! ఈ చిట్కాలు పాటిస్తే ప్రమాదం నుండి బయటపడొచ్చు..

ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన వ్యక్తి టెన్షన్ పడకుండా చూసుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి. పాములంటే సాధారణంగానే అందరికీ భయమే..కొన్ని రకాల పాములు కాటేస్తే…

మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్ వార్తలు

మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి తీవ్ర ఒడిదొడుకుల నడుమ కదలాడుతున్న బంగారం రేట్లు ఈ వారంలో సడెన్ షాకిచ్చాయి. ఈ ఒక్క వారం లోనే వెండి, బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత వారంలో వరుస సెషన్స్ లో పైపైకి…

రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ..
వార్తలు సినిమా

రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ..

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ షూటింగ్‌కు సంబంధించి మరో అప్‌డేట్. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సమంత రివ్యూ. లేటెస్ట్ ఇంటర్వ్యూలో విడాకుల వార్తలకు చెక్ పెట్టారు బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌. బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్‌. తన మాజీ…

నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు.. గానీ.. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాం తో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది.. ఒక్క ఘట్టం ఒక ఉమ్మడి రాష్ట్ర రాతనే మార్చింది. అప్పటికే పతాకస్థాయికి…

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..! రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..?
తెలంగాణ వార్తలు

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..! రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..?

రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో.. రేవంత్‌ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి రేపుతోంది. రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..!…

పీజీ మెడికల్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీజీ మెడికల్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వమించిన తొలి విడత కౌన్సెలింగ్ పూర్తైంది. సీట్లు పొందిన విద్యార్ధులు డిసెంబర్ తొలి వారంలోగా ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. ఇక తరగతులు అదే నెల 20 నుంచి ప్రారంభం అవుతాయని.. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని…