Recent Posts

సినిమా

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..

ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు…

తెలంగాణ

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!
తెలంగాణ వార్తలు

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు…

ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.…

Read More
లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

సునీతా విలియమ్స్ వచ్చిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూలో ఒక్కో సీటు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
బిజినెస్ వార్తలు

సునీతా విలియమ్స్ వచ్చిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూలో ఒక్కో సీటు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

డ్రాగన్ క్రూ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 42 సార్లు ప్రయాణించింది. ఇది ఒకేసారి ఏడుగురు వ్యోమగాములను తీసుకెళ్లగలదు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌక. ఇది నిరంతరం వ్యోమగాములను, సరుకును అంతరిక్ష కేంద్రానికి, తిరిగి తీసుకువెళుతుంది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన NASA వ్యోమగాములు…

క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ కలిపి తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే.. దీని వల్ల ఎన్ని లాభాలో
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ కలిపి తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే.. దీని వల్ల ఎన్ని లాభాలో

తాజా పండ్లు, కూరగాయల్లో మంచి పోషకాలుంటాయి. చర్మం మెరవాలంటే పండ్ల రసాలతో పాటు, వెజిటేబుల్ రసాలు కూడా మంచివే. ఇవి ఆరోగ్యంగా వుంచటమే కాక త్వరగా శరీర చర్మంపై ఎఫెక్ట్ చూపుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పోషకాలు శరీరానికి ఎంతో అవసరం అవుతాయి. ఈ రసాలను శరీరం అతి…

రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!
తెలంగాణ వార్తలు

రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!

మార్చి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.. గత…

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..

ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్‌ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా.. ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా…

మండుటెండల్లో కూల్.. కూల్‌గా.. ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు.. పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మండుటెండల్లో కూల్.. కూల్‌గా.. ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు.. పూర్తి వివరాలు

ఏపీలో వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండనుందని వైజాగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. మండుటెండల్లో వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి. ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి…

తగ్గేదేలే.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

తగ్గేదేలే.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు పెరిగి ఆల్ టైం హైకి చేరుకున్నాయి.. స్వచ్ఛమైన బంగారం ధర 90 మార్క్ దాటగా.. కిలో వెండి ధర లక్షా 15వేలకు చేరువైంది.. వాస్తవానికి మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే…

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..!

మూత్రపిండాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా పని చేస్తాయి. కానీ మన జీవన విధానంలో చేసే కొన్ని తప్పుల వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కొందరు తెలియక చేసే అలవాట్లు మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి తీవ్రమైన సమస్యలకు కారణమవుతాయి. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన జీవన విధానం…

లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్.. యూకే పార్లమెంట్‌లో చిరుకి ఘన సత్కారం
వార్తలు సినిమా

లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్.. యూకే పార్లమెంట్‌లో చిరుకి ఘన సత్కారం

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యూకే పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యూకేకు చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని సన్మానించారు.…

వారికి ప్రత్యేక చట్టం ఉందా.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి..
తెలంగాణ వార్తలు

వారికి ప్రత్యేక చట్టం ఉందా.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి..

72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ ఓవైపు.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి మరోవైపు. దీంతో మరోసారి హైడ్రా హాట్‌టాపిక్‌గా మారింది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి వాళ్లు మాత్రమేనా అని న్యాయస్థానం…

పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..

మొన్న హెల్త్‌ యూనివర్సిటీ ..నిన్న కడప జిల్లా..తాజాగా విశాఖ క్రికెట్‌ స్టేడియం..ఇలా ప్రతిచోటా వైఎస్‌ఆర్‌ పేరును తొలగిస్తోంది..ఏపీ ప్రభుత్వం. అటు పథకాలకు..ఇటు కట్టడాలకు దివంగత సీఎం పేరు తొలగించడంపై మండిపడుతోంది..వైసీపీ. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది..ఆ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో పేర్లమార్పు వివాదం మరోసారి రాజకీయరచ్చ…