Recent Posts

సినిమా

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దిల్ రాజు కుమారుడు ఆశిష్. అయితే కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా దేత్తడి సినిమాతో ప్రేక్షకుల…

తెలంగాణ

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇకపై చేపల కూరను కూడా అందించనున్నట్లు…

ఆంధ్రప్రదేశ్

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి…

Read More
తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం…

Read More
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!
తెలంగాణ వార్తలు

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి…

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్‌ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో…

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త

ఒక వారం రోజులపాటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం చెప్పింది. మరి ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఈ ఆర్టికల్ చూసేయండి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే…

రూ.50 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ అవసరం లేదు.. RTO ఇబ్బంది లేదు.. మైలేజీ అదుర్స్‌!
బిజినెస్ వార్తలు

రూ.50 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ అవసరం లేదు.. RTO ఇబ్బంది లేదు.. మైలేజీ అదుర్స్‌!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు మునుపటి కంటే మరింత మెరుగ్గా మారింది. ఉపయోగించిన నగరాల ప్రకారం.. దీనిని 3 మోడళ్లలో విడుదల చేశారు. ప్రత్యేకత ఏమిటంటే కొత్త ఈవా 2025 గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అలాగే.. ఎలక్ట్రిక్‌ వాహనాల హవా పెరిగిపోతోంది. మార్కెట్లో రోజురోజుకు సరికొత్త…

మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..

మూత్రం రంగు మనం తీసుకునే ఆహారం, నీరు.. ఆరోగ్యానికి నేరుగా సంబంధించినది. మూత్రం రంగు కొన్నిసార్లు ముదురు రంగులో ఉంటే, భయపడాల్సిన అవసరం లేదు.. కానీ ఇది ప్రతిరోజూ జరుగుతుంటే దానిని విస్మరించకూడదు. అటువంటి పరిస్థితిలో, దాని వెనుక ఉన్న కారణాలు..? దానికి సంబంధించిన వ్యాధులు..? నివారణ పద్ధతుల…

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.. ? ఇప్పుడు ఈ సినిమా గురించి…

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురికావడంతో అధికారులు యాక్షన్‌లోకి దిగారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు…

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
తెలంగాణ వార్తలు

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాద ఘటనపై తాజాగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికులు మృతదేహాలు ఇంకా లభించకపోవడంతో.. కార్మికుల కుటుంబాలను…

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని.. రైతులను రానీయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఏం…

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు…