Recent Posts

సినిమా

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార న‌టించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలో…

తెలంగాణ

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
తెలంగాణ వార్తలు

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ…

ఆంధ్రప్రదేశ్

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో…

Read More
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా…

Read More
డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

‘తల్లికి వందనం డబ్బులు మా నాన్న అకౌంట్‌లో వేయండి’- అధికారులను వేడుకున్న అక్కాచెల్లెళ్లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘తల్లికి వందనం డబ్బులు మా నాన్న అకౌంట్‌లో వేయండి’- అధికారులను వేడుకున్న అక్కాచెల్లెళ్లు

తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ అవుతున్నాయి. కానీ ఇద్దరు బాలికలు ఆ నగదు తండ్రికే ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి…

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..! ఇద్దరు సీఎంలతో కేంద్రం భేటీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..! ఇద్దరు సీఎంలతో కేంద్రం భేటీ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రానికి చేరింది. గోదావరి, కృష్ణా నదుల జలాల పంపకం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల…

ఒక కోటి ఐదు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..! మరింత పెరిగే ఛాన్స్‌..
బిజినెస్ వార్తలు

ఒక కోటి ఐదు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..! మరింత పెరిగే ఛాన్స్‌..

పర్సనల్ ఫైనాన్సింగ్‌లో బిట్‌కాయిన్ ఒక కొత్త పెట్టుబడి ఎంపికగా మారింది. బిట్‌కాయిన్ ధర లక్షా 20వేల డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడిగా బిట్‌కాయిన్‌ను పరిగణిస్తున్నారు. క్రిప్టో మార్కెట్‌లో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బిట్‌కాయిన్ ధర మరింత పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్సనల్ ఫైనాన్సింగ్…

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!

శ్రావణ మాసం వస్తే చాలు అస్సలే మాంసాహారం తినకూడని చెబుతుంటారు. మరి అసలు వర్షాకాలంలో మాంసాహారం ఎందుకు తినకూడదు. దీనికి గల కారణాలు ఏవి? అలాగే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినడం గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రావణ…

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఆమె గొంతు ఓ అద్భుతం.. పాటకు ప్రాణం పొసే గొంతు ఆమెది.. ఆమె ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి. సుశీల. ఎన్నో భాషల్లో పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు సుశీల. కొన్ని వేల పాటలు పాడారు సుశీల. అయితే ఆమె మనవడు టాలీవుడ్ హీరో..…

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!
తెలంగాణ వార్తలు

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి…

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్‌ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో…

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త

ఒక వారం రోజులపాటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం చెప్పింది. మరి ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఈ ఆర్టికల్ చూసేయండి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే…

రూ.50 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ అవసరం లేదు.. RTO ఇబ్బంది లేదు.. మైలేజీ అదుర్స్‌!
బిజినెస్ వార్తలు

రూ.50 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ అవసరం లేదు.. RTO ఇబ్బంది లేదు.. మైలేజీ అదుర్స్‌!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు మునుపటి కంటే మరింత మెరుగ్గా మారింది. ఉపయోగించిన నగరాల ప్రకారం.. దీనిని 3 మోడళ్లలో విడుదల చేశారు. ప్రత్యేకత ఏమిటంటే కొత్త ఈవా 2025 గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అలాగే.. ఎలక్ట్రిక్‌ వాహనాల హవా పెరిగిపోతోంది. మార్కెట్లో రోజురోజుకు సరికొత్త…

మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..

మూత్రం రంగు మనం తీసుకునే ఆహారం, నీరు.. ఆరోగ్యానికి నేరుగా సంబంధించినది. మూత్రం రంగు కొన్నిసార్లు ముదురు రంగులో ఉంటే, భయపడాల్సిన అవసరం లేదు.. కానీ ఇది ప్రతిరోజూ జరుగుతుంటే దానిని విస్మరించకూడదు. అటువంటి పరిస్థితిలో, దాని వెనుక ఉన్న కారణాలు..? దానికి సంబంధించిన వ్యాధులు..? నివారణ పద్ధతుల…