Recent Posts

సినిమా

మెంటలెక్కిపోద్ది భయ్యా..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్
వార్తలు సినిమా సినిమా వార్తలు

మెంటలెక్కిపోద్ది భయ్యా..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై…

తెలంగాణ

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..
తెలంగాణ వార్తలు

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్‌ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ…

ఆంధ్రప్రదేశ్

వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి.. అల్పపీడనాలకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక…

Read More
బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం - బనకచర్ల…

Read More
ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
వార్తలు సినిమా

ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరో సుమంత్. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అలరించిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లతో వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు. దీంతో కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని…

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ
తెలంగాణ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ…

కాంగ్రెస్ బీసీ రాజకీయానికి బీఆర్ఎస్ కౌంటర్
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ బీసీ రాజకీయానికి బీఆర్ఎస్ కౌంటర్

బీసీల కోసం రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ విషయంలో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కామారెడ్డిని వేదికగా చేసుకోవాలని డిసైడయ్యింది. మరోవైపు పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా…

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…

జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్ ఎపిసోడ్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.…

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర…

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్‌ అవుతోంది. దేశంలో బంగారం ధరలు…

రోజూ ముల్లంగి జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజూ ముల్లంగి జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!

ముల్లంగి.. సాధారణంగా కూరగాయగా ఉపయోగించే ఒక దుంప. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, నీరు పోసి గ్రైండ్ చేసి వడకట్టి రసంగా తీసుకోవచ్చు. రుచికి అలవాటు పడే వరకు కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ముల్లంగిని గ్రైండ్ చేసి మింగితే గొంతు బొంగురుపోతుంది. ముల్లంగిని గ్రైండ్ చేసి…

మనసులు గెలిచిన చైతూ.. తండేల్ సూపర్ హిట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
వార్తలు సినిమా

మనసులు గెలిచిన చైతూ.. తండేల్ సూపర్ హిట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే తండేల్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించింది. యువసామ్రాట్ అక్కినేని…

కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?
తెలంగాణ వార్తలు

కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌కి కేబినెట్‌లో ఫుల్ టీమ్‌ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్…

కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు
తెలంగాణ వార్తలు

కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు

వీళ్లు విద్యార్థులా…? వీధి రౌడీలా..? అనే అనుమానం కలిగేలా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చి పోయారు… సీనియర్ - విద్యార్థుల గ్యాంగ్ వార్ తో ఆ విశ్వవిద్యాలయం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు యూనివర్సిటీలో మళ్లీ…