Recent Posts

సినిమా

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో…

తెలంగాణ

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!
తెలంగాణ వార్తలు

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!

భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతలను దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ తరుణంతో ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. దేశ రక్షణలో తాము భాగం అవుతామంటున్నారు.…

ఆంధ్రప్రదేశ్

పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్‌పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్‌పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్

ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని…

Read More
తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో…

Read More
సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్‌ విక్రయాలు
బిజినెస్ వార్తలు

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్‌ విక్రయాలు

జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమానయాన సంస్థలపై భారీ ప్రభావం పడింది. టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. విమానా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెను ప్రమాదం.. అయితే.. కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్…

సినీ ప్రముఖులతో సీఎం భేటీ.. రాములమ్మ రియాక్షన్ ఇదే
వార్తలు సినిమా

సినీ ప్రముఖులతో సీఎం భేటీ.. రాములమ్మ రియాక్షన్ ఇదే

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ…ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్‌ టీమ్‌కి కెప్టెన్‌…తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు. దిల్‌రాజు టీమ్‌లో బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ ఉన్నారు.…

మరోవారంలో యూజీసీ- నెట్‌ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల
తెలంగాణ వార్తలు

మరోవారంలో యూజీసీ- నెట్‌ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరో వారంలో నెట్ డిసెంబర్ సెషన్ పరీక్షలు నిర్వహించనుంది. పేపరీ లీకేజీలకు తావులేకుండా ఈ సారి ఆన్ లైన్ లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్ లు విడుదలవగా.. త్వరలోనే అడ్మిట్ కార్డులు సైతం జారీ చేయనుంది..…

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం…

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని IMD అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలను…

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!
Lifestyle వార్తలు

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బార్లీ నీరు ఒక రిఫ్రెష్ డ్రింక్‌గా కూడా…

నేడు స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. కొనాలంటే ఇదే శుభ తరుణం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

నేడు స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. కొనాలంటే ఇదే శుభ తరుణం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం మీద ఉన్న మోజు కారణంగానే ప్రతి సంవత్సరం టన్నులకు టన్నుల బంగారం మన దేశంలోకి దిగుమతి అవుతుంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న గిరాకీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోని ధరల ప్రభావం వలన కూడా పసిడి , వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు…

జనవరిలో ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!
తెలంగాణ వార్తలు

జనవరిలో ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ జనవరిలో విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ పరీక్షలను జేఈఈ పరీక్ష తర్వాతే నిర్వహించనున్నారు. దీంతో విద్యార్ధుల సన్నద్ధతకు సమయం లభించినట్లైంది.. రాష్ట్రంలో…

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
తెలంగాణ వార్తలు

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టుల్లో కొన్నింటినీ గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటికి నోటిఫికేషన్…