Recent Posts

సినిమా

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దిల్ రాజు కుమారుడు ఆశిష్. అయితే కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా దేత్తడి సినిమాతో ప్రేక్షకుల…

తెలంగాణ

వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.
తెలంగాణ వార్తలు

వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి…

ఆంధ్రప్రదేశ్

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు…

Read More
ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు

మర్రి చెట్టుకు ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత ఉంది. దీని ఆకులను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.…

Read More
వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!
తెలంగాణ వార్తలు

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!

కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రాజంపేట లో ఐదేళ్ల బాలుడు.. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు…

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ప్రిలిమ్స్‌ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌…

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహోన్నత రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ…

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! తొలిదశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! తొలిదశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే..!

అమెరికా, యూరప్, ఆసియా లాంటి ప్రాంతాల్లో ఊబకాయం పెరగడం, మద్యం సేవనం లాంటి అలవాట్లు ఎక్కువగా కావడంతో కాలేయానికి సంబంధించిన అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో లివర్ క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం.. లివర్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు…

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?

నవోదయలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29 వరకు దరఖాస్తు గడువు ఇచ్చారు. దీనిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. నిన్నటితో ఆ గడువు ముగియడంతో.. జవహర్‌…

వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్‌ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?
బిజినెస్ వార్తలు

వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్‌ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?

భారతదేశంలో కనీస సగటు బ్యాలెన్స్ ఉంచుకోవడం కొత్త విషయం కాదు. ప్రైవేట్ బ్యాంకులతో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులు కూడా గతంలో ఈ నియమం ప్రకారం నడిచేవి. కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు దానిని నిలిపివేసాయి. ఏ బ్యాంకులో కనీస బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలుసుకుందాం.. దేశంలోని…

నాకేం చేయాలో తెలియడం లేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన సదా.. ఎందుకంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నాకేం చేయాలో తెలియడం లేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన సదా.. ఎందుకంటే..

హీరోయిన్ సదా.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించింది. 41 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో ఏడుస్తూ…

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో

తెలుగు రాష్ట్రాల మధ్య రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు.. 10 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లకు అంతరాయం కలగనుంది.. పాపటపల్లి - డోర్నకల్‌ బైపాస్‌ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనుల…

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. గురువారం…

3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మందికి తమ ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోతుంది. నూనె, చక్కెర, బియ్యం వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువ. వీటి అధిక వినియోగం మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ…