Recent Posts

సినిమా

అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..! ఈ చిన్నారి గుర్తుందా.?
వార్తలు సినిమా సినిమా వార్తలు

అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..! ఈ చిన్నారి గుర్తుందా.?

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాద సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే హీరోయిన్ మెహరీన్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో నాని తన…

తెలంగాణ

జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు…

ఆంధ్రప్రదేశ్

జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు…

Read More
ఇస్రో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎవరు అర్హులంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇస్రో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎవరు అర్హులంటే?

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC).. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో విద్యార్థుల కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనల వెలువరించింది. సంబంధిత విభాగాల్లో BTech, BE, MTech, ME, MSc,…

Read More
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు పెరుగుతున్నాయి.. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?

నవోదయలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29 వరకు దరఖాస్తు గడువు ఇచ్చారు. దీనిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. నిన్నటితో ఆ గడువు ముగియడంతో.. జవహర్‌…

వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్‌ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?
బిజినెస్ వార్తలు

వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్‌ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?

భారతదేశంలో కనీస సగటు బ్యాలెన్స్ ఉంచుకోవడం కొత్త విషయం కాదు. ప్రైవేట్ బ్యాంకులతో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులు కూడా గతంలో ఈ నియమం ప్రకారం నడిచేవి. కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు దానిని నిలిపివేసాయి. ఏ బ్యాంకులో కనీస బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలుసుకుందాం.. దేశంలోని…

నాకేం చేయాలో తెలియడం లేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన సదా.. ఎందుకంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నాకేం చేయాలో తెలియడం లేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన సదా.. ఎందుకంటే..

హీరోయిన్ సదా.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించింది. 41 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో ఏడుస్తూ…

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో

తెలుగు రాష్ట్రాల మధ్య రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు.. 10 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లకు అంతరాయం కలగనుంది.. పాపటపల్లి - డోర్నకల్‌ బైపాస్‌ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనుల…

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. గురువారం…

3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మందికి తమ ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోతుంది. నూనె, చక్కెర, బియ్యం వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువ. వీటి అధిక వినియోగం మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ…

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలిఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ..!
తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలిఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ..!

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. మీరు వింటుంది నిజమే..! మహానగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో పార్కింగ్ కోసం ఇక మీదట ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో సెంట్రల్ సిటీలో పార్కింగ్ కష్టాలకు…

ఉద్యోగులను త్వరగా ఇళ్లకు పంపించండి.. హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన..
తెలంగాణ వార్తలు

ఉద్యోగులను త్వరగా ఇళ్లకు పంపించండి.. హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన..

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వేళ కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ…

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కోసం మరో మంచి అవకాశం. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇప్పటివరకు 3 కి.మీ పరిధిలో ఉన్న పిల్లలకు మాత్రమే లభించేవి. ఇప్పుడు ఆ పరిధిని 5 కి.మీకి పెంచింది ప్రభుత్వం. 1వ తరగతిలో 25% సీట్లు బలహీన వర్గాల…

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రూ. 4,594 కోట్ల పెట్టుబడితో నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది. డిజిటల్ ఇండియాను బలోపేతం చేస్తుందని…