Recent Posts

సినిమా

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించి అగ్రకథానాయికగా…

తెలంగాణ

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..

యాడ్‌ఫాల్సీ వ్యాక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ, రీకాంబినెంట్ మలేరియా వ్యాక్సిన్. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంను గట్టిగా అడ్డుకుంటుంది. ఇది సంక్రమణ…

ఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.…

Read More
లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప…

Read More
మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఆ జీఎస్టీ శ్లాబ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఆ వస్తువల ధరల తగ్గింపు
బిజినెస్ వార్తలు

ఆ జీఎస్టీ శ్లాబ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఆ వస్తువల ధరల తగ్గింపు

మార్కెటింగ్ రంగంలోని వారికి జీఎస్టీ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా వివిధ రకాల పన్నులన్నింటినీ ఒకే రకమైన పన్ను విధానంలోకి తీసుకొచ్చి వేసే పన్నును జీఎస్టీ అంటారు. దేశంలో విక్రయించే వివిధ వస్తువుల వివిధ శాతాలతో జీఎస్టీ విధిస్తారు. అయితే 12 శాతం శ్లాబ్…

డయాబెటిస్, అధిక బరువుకు చెక్.. నెల రోజులు ఈ ఒక్కటి మానేస్తే చాలు!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

డయాబెటిస్, అధిక బరువుకు చెక్.. నెల రోజులు ఈ ఒక్కటి మానేస్తే చాలు!

ప్రతిరోజూ మనం తాగే టీ, కాఫీ నుండి తినే ప్రతి ఆహారం వరకు, చక్కెర ఒక భాగమైపోయింది. ఆధునిక ఆహారపు అలవాట్లలో మనం ఎక్కువగా తీసుకునే పదార్థం చక్కెర. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ, అధికంగా చక్కెర వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక నెల…

ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?

వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్ తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆడియెన్స్ ఫేవరేట్ గేమ్ షోగా 'సర్కార్' పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో…

కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి
తెలంగాణ వార్తలు

కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి

జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల.. అక్కడ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు.. ఇక్కడ…

నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!

20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను.. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి…

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు శుక్రవారం (జూన్‌ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్‌ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో…

మీరు e-KYC ఎలా చేయాలి?
బిజినెస్ వార్తలు

మీరు e-KYC ఎలా చేయాలి?

ఈ ప్రక్రియను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియ కోసం మీరు మీ సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ మీరు మీ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను మీతో తీసుకెళ్లాలి. మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ (బొటనవేలు…

సాయంత్రం 6గంటల లోపు డిన్నర్‌ చేయడం వల్ల ఇన్ని లాభాలా..? హీరోయిన్ల హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనట..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సాయంత్రం 6గంటల లోపు డిన్నర్‌ చేయడం వల్ల ఇన్ని లాభాలా..? హీరోయిన్ల హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనట..!

సినిమా హీరోయిన్లు, కొంతమంది సెలబ్రిటీలు సాయంత్రం 6 లోపే డిన్నర్‌ పూర్తి చేస్తారట. ఇలా త్వరగా డిన్నర్ పూర్తి చేయడం వల్ల తాము మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వారే స్వయంగా వెల్లడించిన సందర్బాలు కూడా అనేకం వార్తాల్లో వింటూ ఉంటాం.. అయితే, నిజంగానే సాయంత్రం 6గంటల లోపుగా…

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తున్న హీరోయిన్ త్రిష. 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో త్రిషపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో తెలుసా.. ? సౌత్…

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై

ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తామని..బీమాకు ఉద్యోగులు ప్రతినెలా 5 వందలు చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని..ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…