Recent Posts

సినిమా

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్…

తెలంగాణ

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు…

ఆంధ్రప్రదేశ్

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ…

Read More
సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది.. దేశ…

Read More
స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..

స్వయం 2025 జులై సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31,…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
తెలంగాణ వార్తలు

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.…

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!
తెలంగాణ వార్తలు

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!

రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం…

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్‌ విడుదల..…

ఏపీపీఎస్సీ అటవీ శాఖ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ అటవీ శాఖ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?

ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల…

ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు.. కానీ బొప్పాయి ఆకులు కూడా అంతే మేలు చేస్తాయని మీకు తెలుసా?.. అవును.. ఆయర్వేదంలో ఈ ఆకులను సంజీవనిలా పేర్కొంటారు. బొప్పాయి ఆకుల్లో పోషకాలతోపాటు.. ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో…

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..
బిజినెస్ వార్తలు

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల…

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు
తెలంగాణ వార్తలు

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం రాష్ట్ర అభ్యర్ధులకు మాత్రమే వీటిని పొందే అర్హత ఉంటుంది. ఈ కింది అర్హతలు ఉన్న వ్యక్తులు సంబంధిత సర్టిఫికెట్లతో జులై 23వ తేదీన ఈ కింది అడ్రస్ లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు.…

వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యతతో పెరుగుతున్న నేపథ్యంలో రైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఇప్పటికే కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్‌ స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం…

ఈ 5 రకాల చిట్కాలు చాలు.. తలపై చుండ్రు సమస్యకి చెక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ 5 రకాల చిట్కాలు చాలు.. తలపై చుండ్రు సమస్యకి చెక్..

ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు కారణంగా తలపై దురద, చికాకు కలుగుతుంది. ఎన్ని రకాల సంపూలు వాడిన చుండ్రు సమస్య అస్సలు తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతోనే ఈ సమస్యలు దూరం చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి.? ఎలా ఉపయోగపడతాయి.?…

6 నెలల్లో 26 శాతం పెరిగిన ధర..! బంగారం కొనాలన్నా? పెట్టుబడి పెట్టాలన్నా? ఇవి తెలుసుకోవాల్సిందే..
బిజినెస్ వార్తలు

6 నెలల్లో 26 శాతం పెరిగిన ధర..! బంగారం కొనాలన్నా? పెట్టుబడి పెట్టాలన్నా? ఇవి తెలుసుకోవాల్సిందే..

బంగారం ధరలు 26 శాతం పెరిగాయి. బలహీనమైన US డాలర్, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణం. విశ్లేషణ ప్రకారం, రెండవ అర్ధభాగంలో మరో 0-5 శాతం పెరుగుదల ఉండవచ్చు. SGBలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి ఎంపికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో…