Recent Posts

సినిమా

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ…

తెలంగాణ

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు…

ఆంధ్రప్రదేశ్

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను…

Read More
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్…

Read More
శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

క్రమంగా దిగి వస్తున్న పసిడి, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

క్రమంగా దిగి వస్తున్న పసిడి, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ మార్కట్ ప్రభావం దేశీయంగా పడుతుంది. డాలర్ మారకం ఆధారంగా పసిడి ధరలు ఉంటాయి. ఈ నేపధ్యంలో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివస్తున్నాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి…

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..

అందాలనగరం హైదరాబాద్‌ మరింత అందంగా కనిపిస్తోందిప్పుడు. ప్రపంచ అందగత్తెలందరూ అడుగుపెట్టడంతో… సిటీలో ఆజోష్‌ వేరే లెవల్‌లో ఉందిప్పుడు. చార్మినార్‌ లాడ్ బజార్‌లో గాజుల నుంచి.. ఓరుగల్లులోని రామప్ప గుడి శిల్పకళ దాకా… ఈ సుందరీమణుల రాక కోసం అంతటా శోభాయమానమైన వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్‌వేదికగా జరుగుతున్న మిస్‌ వరల్డ్‌…

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

కాల్షియం కార్బైడ్‌ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్‌కు సంబంధించి చిన్న సాషెట్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3,4 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే వ్యాపారులకు…

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

మరో ఏడు రోజుల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా మనమిత్ర వాట్సప్‌ గ్రూప్ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్…

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షం. తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరుగుతోంది. దంచికొడుతోన్న వర్షాలూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ కాస్తుంది. అంతలోనే మబ్బులు కమ్మేసి వర్షం పడుతోంది. తాజా వెదర్ రిపోర్ట్ మీ కోసం.. పొద్దంతా ఎండా..రాత్రి…

చాలా రోజుల తర్వాత ఓ అద్భుతం.. మిస్సైళ్లలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్ సూచీలు
బిజినెస్ వార్తలు

చాలా రోజుల తర్వాత ఓ అద్భుతం.. మిస్సైళ్లలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

చాలారోజుల తర్వాత ఓ అద్భుతం.. కొన్నాళ్లపాటు పడడం తప్ప.. పైపైకి దూసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. అలాంటిది ఇవాళ స్టాక్ మార్కెట్‌ ఊహించని స్థాయిలో ఆకాశంలోకి దూసుకెళ్లింది.. స్టాక్‌ మార్కెట్ సూచీలు మిస్సైళ్లలా దూసుకెళ్లాయి. 2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలను చేరువ అవ్వడం మళ్లీ…

బీపీతో బాధపడుతున్న వారికి వరం ఈ బిపి గ్రిట్ వటి..! పతంజలి నుంచి మరో అద్భుతం
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బీపీతో బాధపడుతున్న వారికి వరం ఈ బిపి గ్రిట్ వటి..! పతంజలి నుంచి మరో అద్భుతం

దివ్య బిపి గ్రిట్ వాటి అనే ఆయుర్వేద ఔషధం అధిక, తక్కువ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పతంజలి పరిశోధన ప్రకారం, అర్జున, గోఖ్రు వంటి మూలికలతో తయారైన ఈ ఔషధం హృదయారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయం రెండు మాత్రలు తీసుకోవాలని సూచించబడింది. అయితే, ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం చాలా…

బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

భారతీయ సినీపరిశ్రమలో స్టార్ హీరోస్ ఏ రేంజ్‏లో పారితోషికం తీసుకుంటారో చెప్పక్కర్లేదు. కానీ అతిథి పాత్తలు చేసేందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ చాలా మంది ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో గెస్ట్ రోల్స్ చేసినందుకు అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందామా. సినీరంగంలో…

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని..…

చార్మినార్ లాడ్ బజార్‌లో గాజుల సందడి.. మిస్ వరల్డ్ సుందరీమణుల రాకతో కొత్త శోభా!
తెలంగాణ వార్తలు

చార్మినార్ లాడ్ బజార్‌లో గాజుల సందడి.. మిస్ వరల్డ్ సుందరీమణుల రాకతో కొత్త శోభా!

చార్మినార్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం..చార్మినార్‌ లానే ఇక్కడ దొరికే గాజులు కూడా మస్త్‌ ఫేమస్. అంతెందుకు అసలు చార్మినార్ అంటేనే అందమైన గాజులకు ప్రసిద్ధి. ఇక్కడి లాడ్ బజార్‌లో దొరికే గాజులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ గాజులు కొనేందుకు వివిద…