Recent Posts

సినిమా

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ…

తెలంగాణ

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు…

ఆంధ్రప్రదేశ్

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను…

Read More
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్…

Read More
శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం

రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా… రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం…

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే.. ఈ 9 మార్పులు తెలుసుకోండి!
బిజినెస్ వార్తలు

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే.. ఈ 9 మార్పులు తెలుసుకోండి!

బంగారంపై రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో శుభవార్త చెప్పనుంది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) అందించే బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలను ప్రామాణీకరించడానికి ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ప్రతిపాదనలు బంగారు రుణ విధానాల్లో ఏకరూపతను తీసుకురావడంతో…

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే.. వీటిని అస్సలు మిస్సవ్వకండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే.. వీటిని అస్సలు మిస్సవ్వకండి..!

ప్రస్తుత జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు పెరగడం వల్ల చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారు. ఇది కేవలం చర్మం బయటే కాకుండా శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. దీని నివారణకు సహజంగా కొన్ని ఆహార పదార్థాలను వాడటం…

ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..
వార్తలు సినిమా

ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్.. ఇటీవలే గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు…

శిల్పారామంలో సందడి చేసిన అందాల భామలు.. బతుకమ్మ ఆడిపాడిన సుందరీమణులు..
తెలంగాణ వార్తలు

శిల్పారామంలో సందడి చేసిన అందాల భామలు.. బతుకమ్మ ఆడిపాడిన సుందరీమణులు..

మిస్‌ వరల్డ్‌ పోటీలు హైదరాబాద్ వేదికగా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. టీ హబ్‌లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల్లో సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. శిల్పారామంలోని స్టాల్స్‌ను సందర్శించి.. వివిధ రకాల ఉత్పత్తులను…

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే
తెలంగాణ వార్తలు

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే

ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనులను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన…

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి…

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న…

బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ధరలు.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ధరలు.. తులం ఎంత ఉందంటే..

గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల కాలంలో లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ.. స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు…

మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!

ఆగ్నేయాసియాలోని హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ దేశాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్‌లో 28 శాతం హాంకాంగ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చైనా లో కేసులు గత వేసవి స్థాయికి చేరుకున్నాయి. థాయిలాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయి. కొన్నేళ్ల క్రితం మానవ జాతిని వణికించిన…