Recent Posts

సినిమా

తూ ఇలాగే సాగిపోతే ఈ లోకమే నీదవ్వదా..?
వార్తలు సినిమా

తూ ఇలాగే సాగిపోతే ఈ లోకమే నీదవ్వదా..?

అక్కినేని నాగచైతన్య మరోసారి తన వినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. ‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను తానే అడిగి చేశానని.. చైతూ ఓపెన్‌గా చెప్పడం వైరల్ అవుతోంది. రెండు అగ్ర సినీ…

తెలంగాణ

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!

రైతులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందబోతేంది. మారో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. అవును దేశంలో రైతున్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన…

ఆంధ్రప్రదేశ్

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!

రైతులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందబోతేంది. మారో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. అవును దేశంలో రైతున్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన…

Read More
అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక…

Read More
ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల

రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి త్వరలో ఆన్‌లైన్ రాత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను తాజాగా భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
క్రీడలు వార్తలు

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ జూన్ నెలలో జరుగుతుంది. అలాగే, ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. గత రెండు ఎడిషన్లలో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించినప్పటికీ, ట్రోఫీని గెలవలేకపోయింది. ఇప్పుడు మూడోసారి ఫైనల్స్‌కు చేరుకునేందుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు…

అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
వార్తలు సినిమా

అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే తనను దూరం పెడుతున్నాడంటూ ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య పై మాల్వీ కూడా కంప్లైంట్ ఇవ్వగా.. వీరిద్దరి వ్యవహరంలో రోజుకో ట్విస్ట్ బయపడుతుంది. ఇక మాల్వీ, లావణ్య ఒకరిపై మరొకరు కేసులు పెడుతుండగా.. తాజాగా రాజ్ తరుణ్,…

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​
తెలంగాణ వార్తలు

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​

సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. మెడికల్ ఇన్​వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో జీఎం జాయినింగ్​ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా…

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ
తెలంగాణ వార్తలు

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్​ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్​రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది…

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్‌ పునరుద్ధరణలో…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్‌.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. ఢిల్లీ బయల్దేరి వెళ్లారు మాజీ సీఎం…

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..
వార్తలు సినిమా

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, ఎస్‌. జె. సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో తాజాగా వచ్చిన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో విజయాన్న అందుకోలేకపోవడంతో…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.లుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది.. కానీ వరద ముంపు…