Recent Posts

సినిమా

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ…

తెలంగాణ

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు…

ఆంధ్రప్రదేశ్

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను…

Read More
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్…

Read More
శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

సన్నబడాలని ఉందా? ఈ సంప్రదాయ పిండితో బరువు తగ్గడం ఎంత ఈజీనో..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సన్నబడాలని ఉందా? ఈ సంప్రదాయ పిండితో బరువు తగ్గడం ఎంత ఈజీనో..

శరీర బరువు అదుపులో ఉంచుకోవాలని ఆశించేవారికి శుభవార్త! మన సంప్రదాయ భారతీయ ఆహారంలో ఒక అద్భుతమైన పోషకాహారం ఉంది. అదే సత్తు. కేవలం రుచిలో గొప్పదైన ఈ ఆహారం, బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సత్తు, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూనే…

హిట్ సినిమాకు సీక్వెల్.. ఆ ఆఫర్ నేనే రిజెక్ట్ చేశాను.. ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

హిట్ సినిమాకు సీక్వెల్.. ఆ ఆఫర్ నేనే రిజెక్ట్ చేశాను.. ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ ఇలియానా. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంని స్టార్ డమ్ సంపాదించుకుంది. దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా దూసుకుపోయిన ఈ అమ్మడు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది.…

అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..
తెలంగాణ వార్తలు

అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..

అటు రాజకీయపరమైన అంశాలు.. ఇటు పరిపాలనపరమైన విషయాలు. త్వరలో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ కీలకం కాబోతోందా ? విపక్షాల విమర్శలకు చెక్ చెప్పే అంశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు ఏంటి? భవిష్యత్తు ప్రణాళికలపై ఏం చెప్పారు.. అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రులతో సమావేశమైన…

వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీచేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి.? ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతోంది.! ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు మండు వేసవిలో ముంచెత్తిన వానలు…

ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే

మోసపోయేవాడు ఉన్నంతవరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. రైస్ పుల్లింగ్ మోసాల విషయంలో ఇది అక్షరాలా నిజమనే చెప్పాలి. పోలిసులు ఎంతగా చెబుతున్న, ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా…

ఖాళీ కడుపుతో ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఖాళీ కడుపుతో ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఇది శరీరాన్ని లావుగా చూపించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ప్రమాదం. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని సహజ పదార్థాలతో కలిపి తయారు చేసిన డిటాక్స్ వాటర్ తాగితే.. ఈ సమస్యను నెమ్మదిగా తగ్గించుకోవచ్చు.…

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు..! 2 రోజుల్లో ఎంత తగ్గిందంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు..! 2 రోజుల్లో ఎంత తగ్గిందంటే..

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే..…

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!
తెలంగాణ వార్తలు

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

పార్కింగ్‌ విషయమై తరచూ గొడవలు నిత్యం ఏదో ఒక మూల జరుతూనే ఉంటాయి. తాజాగా ఓ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన ఘర్షణలో ఏకంగా ఒకరు ప్రాణాలే కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి ఠాణా పరిధిలో మే 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. సిటీలో…

నేటి నుంచి ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్ కౌన్సెలింగ్‌.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్ కౌన్సెలింగ్‌.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ‘దోస్త్‌’ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో 65,191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ విడతలో 60,436 మంది…

నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

ఏపి హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేట‌గిరిల‌లో రెగ్యుల‌ర్ పద్ధతి లో 242 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. మిగిలిన 3 పోస్టులు కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో నియామ‌కం చేపట్టనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను న్యాయ‌శాఖ కార్యద‌ర్శి ప్రతిభాదేవి జారీ చేశారు.. నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.…