Recent Posts

సినిమా

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో…

తెలంగాణ

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ…

ఆంధ్రప్రదేశ్

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ…

Read More
సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.…

Read More
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్
క్రీడలు వార్తలు

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

జపాన్ ఫుట్బాల్ టీమ్ చరిత్రను తిరగరాసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో 20 ఏళ్ల తర్వాత నాకౌట్ చేరింది. గ్రూప్Eలో భాగంగా స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి రౌండ్ 16కు అర్హత సాధించింది. ఫస్టాఫ్లో గోల్ చేయని జపాన్..మ్యాచ్ను దూకుడుగా మొదలు పెట్టిన స్పెయిన్..తొలి…

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!
తెలంగాణ వార్తలు

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!

ఈ నెల 23 నుంచి గ్రూప్‌–4కు దరఖాస్తులు25 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. జనవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ2023 ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షఈనెల 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా…

అర్జెంటీనా అదుర్స్..పోలాండ్పై సూపర్ విక్టరీ
క్రీడలు వార్తలు

అర్జెంటీనా అదుర్స్..పోలాండ్పై సూపర్ విక్టరీ

ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా అదుర్స్ అనిపించింది. పోలాండ్తో జరిగిన పోరులో 2–0తో గెలిచి నాకౌట్కు చేరుకుంది. హాట్ హాట్ సాగిన మొదటి అర్థభాగంలో గోల్ కొట్టేందుకు రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. కానీ గోల్ కొట్టలేకపోయాయి. రెండో అర్థభాగంలో దూకుడుగా ఆడిన అర్జెంటీనా రెండు…

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ వార్తలు

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మళ్లింపులో ఆమె పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని చెప్పారు. స్కాంతో సంబంధం లేనప్పుడు కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు.…

పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ
క్రీడలు వార్తలు

పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ

ఛాన్స్ లు వచ్చిన ప్రతీసారి రాణిస్తున్న సంజూ శాంసన్ ని పక్కనబెట్టి, గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రిషబ్ పంత్ ని న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో ఆడించారు. ఈ విషయంలో సంజూ ఫాన్స్ తో పాటు, భారత మాజీ ఆటగాళ్లు, క్రికెట్ ఎక్స్…

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ వార్తలు

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కవిత మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. జైల్లో పెడితే ఏమైతదన్న…

అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..
సినిమా సినిమా వార్తలు

అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..

అవతార్ 2 సినిమాని కేరళలో నిషేధిస్తూ ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయం తీసుకుంది. ఈ సంచలన నిర్ణయానికి అక్కడి సినీ పరిశ్రమ, డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యారు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిన అవతార్ సినిమాకి 13 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా ‘అవతార్ : ది…

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం
తెలంగాణ

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వస్త్రాల నర్సింహులు అనే వ్యక్తికి కుల్కచర్ల గేటు సమీపంలో ఇల్లు ఉంది. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో ఆ ఇల్లు కాస్తా పోవడంతో కలత…

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం
తెలంగాణ

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం

వరంగల్ జిల్లా ఖానాపూర్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. వరి ధాన్యాన్ని రైతులు నేషనల్ హైవేపై ఆరుబెట్టారు. నిన్న రాత్రి భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావటంతో ధాన్యం మొత్తం తడిసింది. నీటి…

వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ ర్యాంకులు డౌన్
క్రీడలు

వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ ర్యాంకులు డౌన్

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ సిరీస్లో రాణించిన…