Recent Posts

సినిమా

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాలలో ఆయన మాట్లాడే తీరు, భాషపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ…

తెలంగాణ

భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..?
తెలంగాణ వార్తలు

భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..?

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అతి వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

యుద్ధం కారణంగా భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) అందించిన డేటా ప్రకారం, గత కొన్ని వారాలలో తెలుగు…

Read More
వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత మండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్,…

Read More
యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాలక కీలక అప్ డేట్ ఇచ్చింది. పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాకుండా పబ్లిక్ పరీక్షల టైం టైబుల్ ను కూడా రూపొందించింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే…

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం…

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..

చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది.. శారీరకంగా ఓదార్పునిస్తుంది. ఈ క్రమంలో మీరు, బీపీ లేదా హార్ట్ పేషెంట్ అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. లేకపోతే…

అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్‌!
బిజినెస్ వార్తలు

అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్‌!

నవంబర్ 1 నుంచి అమలు కావాల్సిన ఈ నిబంధనను టెలికాం కంపెనీల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 1 వరకు పొడిగించారు. సరైన సన్నాహాలు లేకుండా దీన్ని అమలు చేస్తే, OTPలకు కూడా అడ్డంకులు ఎదురుకావచ్చని కంపెనీలు.. డిసెంబర్ 1, 2024 నుంచి దేశంలోని టెలికాం సేవల్లో మార్పులు…

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పండగల సీజన్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలయింది. దీంతో మార్కెట్ అంతా వినియోగదారులతో కళకళాడుతోంది. ముఖ్యంగా బంగారు నగల షాప్స్ నిత్యం రద్దీతో సందడిగా మారాయి. పెళ్ళిళ్ళ సందర్భంగా బంగారం , వెండి కొనుగోలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు(డిసెంబర్ 2వ తేదీ) తెలుగు…

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్
వార్తలు సినిమా

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్

డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టకముందే.. పవన్ కొన్ని సినిమాలను లైనప్ చేశారు. వాటిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్…

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత
తెలంగాణ వార్తలు

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత

సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాపాలన విజయోత్సవాల సభలో మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు.. సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు…

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో
తెలంగాణ వార్తలు

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పై అడ్డంగా పడిపోవడంతో దానిని తొలగించి.. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను నిమిషాల్లో క్లియర్…

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు

దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంగల్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం మరో 3 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. గత వారం…

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ భారీ మొసలి. అటుగా వెళ్తున్న పశువుల కాపరి దానిని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ…