Recent Posts

సినిమా

బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్…

తెలంగాణ

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు

గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్‌ను…

ఆంధ్రప్రదేశ్

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు

గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్‌ను…

Read More
పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు…

Read More
అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి, భారతీయ తొలి తెలుగు మహిళగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే
తెలంగాణ వార్తలు

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే

ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనులను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన…

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి…

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న…

బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ధరలు.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ధరలు.. తులం ఎంత ఉందంటే..

గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల కాలంలో లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ.. స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు…

మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!

ఆగ్నేయాసియాలోని హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ దేశాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్‌లో 28 శాతం హాంకాంగ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చైనా లో కేసులు గత వేసవి స్థాయికి చేరుకున్నాయి. థాయిలాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయి. కొన్నేళ్ల క్రితం మానవ జాతిని వణికించిన…

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు
వార్తలు సినిమా సినిమా వార్తలు

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.…

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?
తెలంగాణ వార్తలు

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?

హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు తస్కరణకు గురయ్యాయి. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు చోరీ అయ్యాయి. దీంతో రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో రహస్యంగా దాచిన…

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే.. అరేబియా…

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..

థైరాయిడ్ వ్యాధి కారణంగా.. లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. రోగి శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది లేదా శరీరం బరువు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, గొంతులో వాపు కూడా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని…