Recent Posts

సినిమా

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు
వార్తలు సినిమా సినిమా వార్తలు

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్…

తెలంగాణ

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?
తెలంగాణ వార్తలు

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?

హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు తస్కరణకు గురయ్యాయి. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు చోరీ అయ్యాయి. దీంతో రాజ్ భవన్…

ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా…

Read More
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు…

Read More
వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
క్రీడలు వార్తలు

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ జూన్ నెలలో జరుగుతుంది. అలాగే, ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. గత రెండు ఎడిషన్లలో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించినప్పటికీ, ట్రోఫీని గెలవలేకపోయింది. ఇప్పుడు మూడోసారి ఫైనల్స్‌కు చేరుకునేందుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు…

అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
వార్తలు సినిమా

అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే తనను దూరం పెడుతున్నాడంటూ ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య పై మాల్వీ కూడా కంప్లైంట్ ఇవ్వగా.. వీరిద్దరి వ్యవహరంలో రోజుకో ట్విస్ట్ బయపడుతుంది. ఇక మాల్వీ, లావణ్య ఒకరిపై మరొకరు కేసులు పెడుతుండగా.. తాజాగా రాజ్ తరుణ్,…

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​
తెలంగాణ వార్తలు

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​

సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. మెడికల్ ఇన్​వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో జీఎం జాయినింగ్​ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా…

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ
తెలంగాణ వార్తలు

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్​ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్​రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది…

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్‌ పునరుద్ధరణలో…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్‌.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. ఢిల్లీ బయల్దేరి వెళ్లారు మాజీ సీఎం…

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..
వార్తలు సినిమా

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, ఎస్‌. జె. సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో తాజాగా వచ్చిన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో విజయాన్న అందుకోలేకపోవడంతో…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.లుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది.. కానీ వరద ముంపు…