వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్.. సీఎం టూర్ అప్డేట్స్ ఏంటో తెలుసా..?
తెలంగాణ వార్తలు

వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్.. సీఎం టూర్ అప్డేట్స్ ఏంటో తెలుసా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. అందులో భాగంగా మొదటిసారి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వరంగల్ కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధితోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి…

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో…

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..

సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. గనుల వేలం మీద.. పొలిటికల్‌ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ అంశంలో దశలవారీగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయగా… అంతా మీవల్లే అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నాయి. తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా…

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..
తెలంగాణ వార్తలు

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..

తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ…

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఢిల్లీ బాట పట్టారు. చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత.. హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా? అనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ…

ఇటు బీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత.. పార్టీ మారి ఒంటరి వాడైన ఎమ్మెల్యే..?
తెలంగాణ వార్తలు

ఇటు బీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత.. పార్టీ మారి ఒంటరి వాడైన ఎమ్మెల్యే..?

అనూహ్య నిర్ణయం తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ పరిస్థితి అయోమయంగా మారిందా..? ఇంటా, బయటా ఎదుర్కొంటున్న వ్యతిరేకతను ఆయన ఎలా అధిగమించబోతారు..? అనూహ్య నిర్ణయం తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ పరిస్థితి అయోమయంగా మారిందా..? ఇంటా, బయటా ఎదుర్కొంటున్న వ్యతిరేకతను…

ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!
తెలంగాణ వార్తలు

ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!

ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల కోసం ప్రయాణీకులు చిల్లర విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చేతి నిండా నగదు లేకపోయినా.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫుల్ ఖుషీగా జర్నీ చేసేయొచ్చు. మరికొద్ది రోజుల్లో నగర వ్యాప్తంగా.. ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల…

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?
తెలంగాణ వార్తలు

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?

కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. జూన్ 21న అర్థరాత్రి జరిగిన మెక్కం చిన్న ఆంజనేయులు హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని…

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష
తెలంగాణ వార్తలు

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష

వరంగల్‌లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై…

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..
తెలంగాణ వార్తలు

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు…