ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..
తెలంగాణ వార్తలు

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సిఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని కోరనున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ,…

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!
తెలంగాణ వార్తలు

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!

వీధి కుక్కలు ఓ పసికందును పీక్కుతిన్న ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం కలకలం రేపింది. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి, దారుణంగా చంపేశాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే. నిజామాబాద్‌ జిల్లా…

అందరూ ఉన్నా 2 రోజులు నిలిచిన వ్యక్తి అంత్యక్రియలు.. ఎందుకంటే..?
తెలంగాణ వార్తలు

అందరూ ఉన్నా 2 రోజులు నిలిచిన వ్యక్తి అంత్యక్రియలు.. ఎందుకంటే..?

నాకు చిన్న బిడ్డ ఉన్నాడు.. వాడి ఫ్యూచర్ ఏంటి..? వాడికో ఆదరువు చూపించాలి కదా..? అంటూ తన మెట్టినింటి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది. భర్త దహన సంస్కారాలను అడ్డుకుంది. ఆస్తి కోసం దహన సంస్కారాలు ఆగిపోయాయి. ఎదో ఒకటి తేల్చాలని భార్య పట్టుబాట్టింది. లేదంటే తనకు అన్యాయం జరుగుతుందని…

కన్ప్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు.. అట.. ఇటా? అంటూ చర్చలు
తెలంగాణ వార్తలు

కన్ప్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు.. అట.. ఇటా? అంటూ చర్చలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర డైలమాలో ఉన్నారు. ప్రభుత్వం రెండో విడత కార్పొరేషన్ పదవుల జాతరకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ పదవులకో, లేక పార్టీకి సంబంధించిన పదవులకో ప్రయత్నం చేయాలా అనే తర్జన భర్జనలో ఉన్నారు. ఇటీవల పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్…

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
తెలంగాణ వార్తలు

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

చేతిలో స్మార్ట్‌ఫోన్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఈ రోజుల్లో యువత చెడు దారులు తొక్కడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఈ రెండూ చాలు. దాని నుంచి వచ్చే మంచి కన్నా.. చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈకాలం టీనేజర్లు. ఇక ఈ జనరేషన్‌లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన స్నేహం,…

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. సాధారణంగా పాఠశాలలకు రెండో, శనివారం, ఆదివారం వస్తుంటాయి. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అలాంటి సమయంలో విద్యార్థులకు పండగనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్‌లో వినాయక…

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!
తెలంగాణ వార్తలు

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!

మీ పిల్లలకు ఐస్ క్రీములు ఇప్పిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త! పిల్లలు మారం చేస్తున్నారని ఏడుస్తున్నారని, వారిని బుజ్జగించడం కోసం ఈ ఐస్ క్రీం ఇచ్చారా..? మీ పిల్లలు మత్తులోకి జారుకొక తప్పదు. అంతేకాకుండా మీరు ఇచ్చేది నాణ్యమైన కల్తీ లేని ఐస్ క్రీమ్ అనుకుంటే పొరపాటే! కానీ…

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..
తెలంగాణ వార్తలు

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..

హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు. టాలీవుడ్ లో నటిగా తనకంటూ ఓ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!
తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆస్పత్రికి…

‘ఈ లోకంలో ఉండాలని లేదు’.. పెళ్లైన 17 రోజులకే తనువు చాలించిన నవ వధువు
తెలంగాణ వార్తలు

‘ఈ లోకంలో ఉండాలని లేదు’.. పెళ్లైన 17 రోజులకే తనువు చాలించిన నవ వధువు

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక భాగ్యలక్ష్మి (24)ని మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో పెద్దలు పెళ్లి చేశారు. ఆగస్టు 18వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ఉదయ్‌కిరణ్‌ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో పెళ్లి అయిన…