ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
తెలంగాణ వార్తలు

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

గణనాధుడికే తిప్పలు తప్పలేదు. మొదటి పూజ గణనాధుడికి చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేటుగాళ్లు ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని ఏం చేశారో తెలిస్తే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి ఇక్కడ లుక్ వేయండి మరి. ఇలా ఉన్నాయి. గణనాథున్నే ఎత్తుకెళ్లారు దొంగలు. లంబదర అంటూ…

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..
తెలంగాణ వార్తలు

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..

బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు…

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా…పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి…అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల…

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
తెలంగాణ వార్తలు

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగర్జున సాగర్…

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. ఇందుకు…

కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసిన కొండచిలువ.. తృటిలో తప్పించుకున్న షాప్‌ యజమాని..
తెలంగాణ వార్తలు

కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసిన కొండచిలువ.. తృటిలో తప్పించుకున్న షాప్‌ యజమాని..

మహబూబాబాద్ జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది. నాటు కోళ్ల పెంపకం దారుడి షాప్ లోకి చొరబడి కోళ్లను మింగేసింది. కొండచిలువను చూసి తీవ్ర భయాందోళన చెందిన స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకొని అడవుల్లో వదిలేశారు. వర్షాలు కురుస్తున్న వేళ ఒకవైపు…

విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!

ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో…

ఇక ఇంటర్​ మార్కుల మెమోలపై ‘PEN’​ నంబర్..! ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనట..
తెలంగాణ వార్తలు

ఇక ఇంటర్​ మార్కుల మెమోలపై ‘PEN’​ నంబర్..! ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనట..

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మార్కుల​ మెమోలపై విద్యార్థుల పర్సనల్​ ఎడ్యుకేషన్ నంబర్ (PEN) ముద్రించాలని అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. పదకొండు అంకెల నంబర్‌ను ప్రతి విద్యార్ధి పరీక్షల హాల్‌ టికెట్‌తోపాటు పరీక్షల అనంతరం జారీ చేసే మార్కుల మెమోలపై…

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
తెలంగాణ వార్తలు

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.…

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!
తెలంగాణ వార్తలు

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!

రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం…