రేషన్‌ కార్డుదారులకు పండగలాంటి వార్త… అప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ
తెలంగాణ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు పండగలాంటి వార్త… అప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ

రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా…

లడ్డూ ధరలో ఆల్ టైం రికార్డ్.. 1. 87 లక్షల ధర పలికిన గణపతి లడ్డూ..ఈ డబ్బులతో పేదలకు సహాయం
తెలంగాణ వార్తలు

లడ్డూ ధరలో ఆల్ టైం రికార్డ్.. 1. 87 లక్షల ధర పలికిన గణపతి లడ్డూ..ఈ డబ్బులతో పేదలకు సహాయం

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అదరహో అనిపించింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేసిన కీర్తి రిచ్మండ్‌ విల్లాస్‌ గణేషుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది.…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే..
తెలంగాణ వార్తలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే..

సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి సీఎం ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి .. ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టకా మొదటి సారి ఇరువురు కలుసుకున్నారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల నుంటి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు , ఆయా…

ఏదైనా అదృష్టం ఉండాలే.. లక్కీ డ్రాలో శునకానికి గణపతి లడ్డూ.. వీడియో
తెలంగాణ వార్తలు

ఏదైనా అదృష్టం ఉండాలే.. లక్కీ డ్రాలో శునకానికి గణపతి లడ్డూ.. వీడియో

హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది. గణపతి మండపాల వద్ద నిర్వహించిన లడ్డు లక్కీ డ్రాలో పెంపుడు శునకానికి బంపర్ ఆఫర్ తగిలింది. లక్కీ డ్రా లో శునకానికి లడ్డూ తలగడంతో ఆ పెంపుడుకుక్క యాజమాని కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ విచిత్ర సంఘటన హనుమకొండ డబ్బాల్ ప్రాంతంలోని…

క్రికెటర్లను తయారు చేసేందుకే టీడీసీఏ ఏర్పాటు చేశాం: చైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి
తెలంగాణ వార్తలు

క్రికెటర్లను తయారు చేసేందుకే టీడీసీఏ ఏర్పాటు చేశాం: చైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి

తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) ఏర్పాటు చేశామని TDCA ఛైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాల్లో క్రికెట్‌ మౌళిక సదుపాయాలు లేవు. దీంతో ప్రతిభావంతులైన తెలంగాణ…

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..
తెలంగాణ వార్తలు

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..

హైదరాబాద్‌లో ఓ సంస్థ.. అధిక వడ్డీ ఆశ చూపి.. వేల మందిని ముంచేసింది. కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా.. 700కోట్లు వసూలు చేసి.. బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం…

మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన
తెలంగాణ వార్తలు

మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన

క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్‌ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ టీచర్‌ జ్యోత్స్న బారి నుంచి తమను రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటల…

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…
తెలంగాణ వార్తలు

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…

గర్భం దాల్చానని చెప్పి 6 నెలలుగా పుట్టింట్లో ఉంటూ అందరినీ నమ్మించింది. చివరికి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్పించడంతో అసలు విషయం బయటపడింది. జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి… పెళ్లయ్యి రెండేళ్లు అవుతుంది. పిల్లలు కలగడం…

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..
తెలంగాణ వార్తలు

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సిఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని కోరనున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ,…

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!
తెలంగాణ వార్తలు

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!

వీధి కుక్కలు ఓ పసికందును పీక్కుతిన్న ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం కలకలం రేపింది. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి, దారుణంగా చంపేశాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే. నిజామాబాద్‌ జిల్లా…