కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా..?
తెలంగాణ వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా..?

భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఇవాళ (అక్టోబర్ 15) వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్​ సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, నావీ రంగంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకి అనువైన ప్రాంతం…

పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
తెలంగాణ వార్తలు

పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

చీర కట్టుకోలేదని నిండు జీవితాన్ని చిదమేశాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పంజాబీ డ్రెస్‌ వేసుకున్నందుకు భార్యను చంపేశాడు. ఇంట్లో జరిగిన గొడవతో తనపై దాడి చేసి కత్తితో పొడుచుకుని చనిపోయిందంటూ మొసలికన్నీళ్లు కార్చాడు. కానీ కత్తిపోటు అసలు నిజాన్ని బయటపెట్టింది. హైదరాబాద్‌ మహానగరంలోని కొత్తపేట ప్రాంతానికి…

24 గంటల్లో మంత్రి సమాధానం చెప్పాలి.. లేదంటే..! కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్ నోటీస్
తెలంగాణ వార్తలు

24 గంటల్లో మంత్రి సమాధానం చెప్పాలి.. లేదంటే..! కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్ నోటీస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖ మధ్య చిచ్చు మరింత రాజుకుంటుంది. ఫోన్‌ ట్యాపింగ్‌, నాగార్జున కుటుంబ విషయంపై కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఏకంగా లీగల్ నోటీసులు పంపారు. కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఫోన్…

మమ్మల్ని లాగవద్దు.. మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల
తెలంగాణ వార్తలు

మమ్మల్ని లాగవద్దు.. మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల

సోషల్ మీడియా ట్రోల్స్‌పై కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్ మధ్య రాజుకున్న చిచ్చు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చింది. పోస్ట్‌పై తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంటే.. దాన్ని కంట్రోల్ చేయబోయి మరో టాపిక్‌ను మధ్యలోకి లాగారు. ఇప్పుడది చినికి చినికి గాలివానగా మారింది. ఇది కాస్తా చిత్ర…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరాలోపు వారికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరాలోపు వారికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు..

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. దసరా లోపు అర్హులైనవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పీడ్ పెంచుతోంది.…

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. 9 రోజుల పాటు 9 నైవేద్యాలు!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. 9 రోజుల పాటు 9 నైవేద్యాలు!

బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు,…

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..
తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా విద్యాధికారి రమేష్ వెంటనే స్పందించి స్కూల్ సీజ్ చేసినట్లు తెలిపారు. బతుకమ్మ పండగ…

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి. ఏపీలో సెలవులు ఇలా..అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి…

టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!
తెలంగాణ వార్తలు

టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో 2022లో జారీ చేసిన గ్రూప్‌1 పోస్టులకు నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ…

ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలంగాణ వార్తలు

ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు…