అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..
ప్రభుత్వ ఉపాధ్యాయుడి వడ్డీ కక్కుర్తి చిరు వ్యాపారి ప్రాణాలు బలి తీసుకొంది. అప్పు తీసుకున్నోడు పారిపోయాడు.. మద్యవర్తి బలయ్యాడు..ఈ ఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవాల్సిందే..హనుమకొండలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాక్షసంగా ప్రవర్తించాడు.. అధిక…