మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం.. రచ్చకు అజ్యం పోసిన ఆ ఒక్క మాట
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం.. రచ్చకు అజ్యం పోసిన ఆ ఒక్క మాట

మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ప్రతిరోజు తెలంగాణ డ్యాం సిబ్బంది రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ ను నోట్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం రేగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది డ్యాం వద్దకు…

ఓ ఉపాధ్యాయుడి మరణానికి కారణం అయిన కోతి.. ఎక్కడంటే
తెలంగాణ వార్తలు

ఓ ఉపాధ్యాయుడి మరణానికి కారణం అయిన కోతి.. ఎక్కడంటే

విధులకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోవడానికి ఓ కోతి కారణం అయ్యింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన పర్పటకం ధర్మారెడ్డి అదే మండలంలోని చూంచన కోట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.…

ఒక పక్క పులి రాజు.. మరోపక్క గజ రాజు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి
తెలంగాణ వార్తలు

ఒక పక్క పులి రాజు.. మరోపక్క గజ రాజు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యమృగాల సంచారంతో ప్రజలు బెంబేలెత్తున్నారు. సహ్యాద్రి అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారమే కనిపిస్తోంది. ఇటు రైతులకు అటు అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వన్యమృగాల దాడులతో వణికిపోతోంది. సహ్యాద్రి అటవీ ప్రాంతంలో ఏ దిక్కున చూసిన…

యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..

తెలంగాణాలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను పూజారులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం…

‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి
తెలంగాణ వార్తలు

‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి

వివాదాల నడుమ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. అయితే దీనిపై సీఎం రేవంత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌
తెలంగాణ వార్తలు

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌

రైల్వేలో ఉద్యోగం పొందాలనేది ఎందరికో కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఏడాదంతా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. తాజాగా విడుదలైన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు మరో 20 రోజులు రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ముందుగానే రైల్వే శాఖ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి తీసుకు వచ్చింది.…

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విధ్యార్ధులందరినీ ఇంటికి పంపిస్తారు. ఇక ఆయా పాఠశాలల్లోని టీచర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతారు.. తెలంగాణ…

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష
తెలంగాణ వార్తలు

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష

తెలంగాణలో రేవంత్ సర్కార్ మాట ఇచ్చిన మేరకు రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్త మవుతుంది. ఈ మేరకు సోమవారం టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. :…

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?
తెలంగాణ వార్తలు

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు..అఘోరీమాత.. తాను సనాతనధర్మ రక్షణ కోసం వచ్చానని అఘోరీమాత చెప్పుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షించింది.ఈ అఘోరీ అందరీ అఘోరీలా కాకుండా ఓ ఐఫోన్, ప్రత్యేకంగా ఓ స్పెషల్ కారు కూడా ఉంది. తాజాగా ఆమె గూర్చి ఓ ఆప్డేట్ వచ్చింది.…

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే
తెలంగాణ వార్తలు

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో కులాల లెక్క తేలుస్తామంటోంది అధికార పార్టీ. ఈ సర్వే సకలజనుల సర్వేలా ఉండబోదని బీసీ కమిషన్ చెబుతుంటే.. కోర్టు చెప్పాక ఈ కమిషన్‌ దండగ అంటోంది బీఆర్ఎస్‌ . అసలు కులగణనకు చట్టబద్ధతే లేదంటోంది. ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36…