మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..
తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవల్కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్కు ఛాలెంజ్ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ రాజకీయాల్లో…