మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..
తెలంగాణ వార్తలు

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..

తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్‌కు ఛాలెంజ్‌ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ రాజకీయాల్లో…

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా
తెలంగాణ వార్తలు

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా

కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా.. ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులకు…

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ
తెలంగాణ వార్తలు

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలకు రంగం సిద్దం చేసింది. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో విజయోత్సవాలను నిర్వహించాలని…

లగచర్లలో అధికారులను తప్పుదారి పట్టించిందెవరు? దాడికి ప్లాన్‌ చేసిందెవరు?
తెలంగాణ వార్తలు

లగచర్లలో అధికారులను తప్పుదారి పట్టించిందెవరు? దాడికి ప్లాన్‌ చేసిందెవరు?

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రే అంటోంది పోలీసు యంత్రాంగం. అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని హైదరాబాద్‌ రేంజ్ ఐజీ సత్యనారాయణ తేల్చారు.వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసును సీరియస్‌గా తీసుకుంది సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌. కలెక్టర్‌పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు సీఎం…

లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
తెలంగాణ వార్తలు

లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..

లగచర్ల లడాయిపై.. ఓవైపు కేసుల టెన్షన్‌.. మరోవైపు పొలిటికల్‌ అటెన్షన్‌ ఎక్కువైంది.అసలు దాడి చేసింది గ్రామస్తులేనా..? ఎంక్వయిరీలో ఏం తేలింది..? సీఎం రియాక్షన్ తర్వాత.. అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి..? అనేది హాట్ టాపిక్ గా మారింది.. ఈ తరుణంలోనే పోలీసులు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్…

మరణం ఇంత సింఫుల్‌గా ఉంటుందా..! సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు..!
తెలంగాణ వార్తలు

మరణం ఇంత సింఫుల్‌గా ఉంటుందా..! సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు..!

గుడిలో ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. వాన రాకడ.. ప్రాణం పోకడ.. ఎవరూ చెప్పలేరంటారు. ఇటీవల కాలంలో రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడు.…

అటు కేటీఆర్‌, ఇటు రేవంత్.. ఢిల్లీ చేరిన తెలంగాణ రాజకీయం. అసలేం జరుగుతోంది?
తెలంగాణ వార్తలు

అటు కేటీఆర్‌, ఇటు రేవంత్.. ఢిల్లీ చేరిన తెలంగాణ రాజకీయం. అసలేం జరుగుతోంది?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. కాగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమవుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఢిల్లీలో ఉండడంతో తెలంగాణ రాజకీయ హస్తినాకు చేరినట్లైంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది… తెలంగాణ రాజకీయ హస్తినకు చేరింది. ఇప్పటికే…

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్
తెలంగాణ వార్తలు

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్

కులగణన సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి…

వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు
తెలంగాణ వార్తలు

వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు…

పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్.. పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు
తెలంగాణ వార్తలు

పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్.. పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు

ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ట్రాక్‌లో ఏమైనా సమస్య ఉందా లేదా డ్రైవర్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని నల్పూర్‌లో ఈ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌ నుంచి…