తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..? తెలంగాణలో…

కిడ్నీ రాకెట్‌ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు
తెలంగాణ వార్తలు

కిడ్నీ రాకెట్‌ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు

కిడ్నీ రాకెట్‌లో అలకనంద ఆస్పత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకల్ గా ఏదో చోటా మోటా కేసుగా ముందు భావించినా..దీ నివెనుక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం. ఆస్పత్రి ముసుగులో ఓ భారీ కిడ్నీ దందాకు ఆముఠా తెరలేపినట్లు స్పష్టమవుతోంది. దొరికింది కొందరే.…

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మీర్‌పేట్ మర్డర్‌కు లింక్ ఎంటి??
తెలంగాణ వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మీర్‌పేట్ మర్డర్‌కు లింక్ ఎంటి??

మీర్ పేట హత్య వెనుక అసలు నిజాలేంటి? DNA రిపోర్ట్ ఎప్పుడు రాబోతుంది? DNA రిపోర్ట్ వస్తే కేసు కొలిక్కి వస్తుందా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ మీర్‌పేట హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మనకు బ్రేకింగ్ అందుతోంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి……

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి
తెలంగాణ వార్తలు

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి… మాజీ…

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా
తెలంగాణ వార్తలు

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా

కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయం మారుతోంది. కరీంనగర్‌ తమ కంచుకోట అని చెప్పుకునే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు కారుపార్టీకి గుడ్‌ చెప్పారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం…

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్
తెలంగాణ వార్తలు

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీతో దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. పైగా రాష్ట్ర యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా 11…

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..
తెలంగాణ వార్తలు

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..

టెక్నాలజీ పెరిగి కొద్దీ.. మోసాలు కూడా అంతకు మించి పెరిగిపోతున్నాయ్‌.. ప్రధానంగా.. సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. పాత నాణేల పేరుతో రెండు లక్షలు కొట్టేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరులో కలకలం రేపింది. ఈ పాత నాణేలా మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి……

జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం
తెలంగాణ వార్తలు

జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో 2,500 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి టీజీఎస్పీడీసీఎల్‌ 2019లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో మెరిట్‌ అభ్యర్థులకు 5 శాతం, స్థానికులకు 95 శాతం కేటాయించడంపై కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులను…

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ
తెలంగాణ వార్తలు

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ

కార్యాలయానికి వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పకుండా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకుని రావాలనే నిబంధన పెట్టారు. సాధారణంగా భద్రతా నియమాల ప్రకారం ప్రజలు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలను జాగృతం చేసే క్రమంలో అధికారులు…

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు…