మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్ కగార్పై అమిత్షా కీలక వ్యాఖ్యలు
నిజామాబాద్లో జరిగిన కిసాన్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. లేదంటే మావోయిస్టుల నిర్మూలన కొనసాగిస్తూనే ఉంటామన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్…










