ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై

ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తామని..బీమాకు ఉద్యోగులు ప్రతినెలా 5 వందలు చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని..ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..
తెలంగాణ వార్తలు

నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..

కమిషన్‌ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటల రాజేందర్‌ విచారణ అనంతరం..ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్‌ ప్రశ్నించనుంది. కాగా, నేడు కాళేశ్వరం కమిషన్…

జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!
తెలంగాణ వార్తలు

జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!

ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు..? జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా.. వైసీపీ అధినేత జగన్‌ తెనాలి పర్యటన…

రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!

ఈ యేడు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాల రాకతో అటు ఏపీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశారు. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయినట్టే అనుకున్నారు ప్రజలంతా. కానీ, అప్పుడే పూర్తవలేదన్నట్టుగా గత నాలుగైదు రోజులుగా భానుడు తన…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊహించని ఆఫర్ ప్రకటించాడు.. ఆ పని చేసిన వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటన చేశారు.. MLA నాయిని వ్యాఖ్యలు బ్రోకర్లు, ఫైరవీకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆ MLA ఎందుకలా…

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది.…

అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..
తెలంగాణ వార్తలు

అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..

అటు రాజకీయపరమైన అంశాలు.. ఇటు పరిపాలనపరమైన విషయాలు. త్వరలో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ కీలకం కాబోతోందా ? విపక్షాల విమర్శలకు చెక్ చెప్పే అంశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు ఏంటి? భవిష్యత్తు ప్రణాళికలపై ఏం చెప్పారు.. అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రులతో సమావేశమైన…

వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీచేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి.? ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతోంది.! ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు మండు వేసవిలో ముంచెత్తిన వానలు…

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!
తెలంగాణ వార్తలు

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

పార్కింగ్‌ విషయమై తరచూ గొడవలు నిత్యం ఏదో ఒక మూల జరుతూనే ఉంటాయి. తాజాగా ఓ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన ఘర్షణలో ఏకంగా ఒకరు ప్రాణాలే కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి ఠాణా పరిధిలో మే 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. సిటీలో…

నేటి నుంచి ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్ కౌన్సెలింగ్‌.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్ కౌన్సెలింగ్‌.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ‘దోస్త్‌’ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో 65,191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ విడతలో 60,436 మంది…