జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

బీఆర్ఎస్‌ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌…

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు

తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి.. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు పదివేల…

బైక్‌ను తప్పించబోయి ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఎస్ఐ దుర్మరణం..!
తెలంగాణ వార్తలు

బైక్‌ను తప్పించబోయి ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఎస్ఐ దుర్మరణం..!

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ ఎస్ఐతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా…

తెలంగాణ అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ.. సీఎం ప్రకటన
తెలంగాణ వార్తలు

తెలంగాణ అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ.. సీఎం ప్రకటన

ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మొదట సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలతో పాటు.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తారు. కులగణన పూర్తి నివేదికతో పాటు ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌ను సభలో సభ్యులకు అందించి చర్చించనున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో…

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు!
తెలంగాణ వార్తలు

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు!

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు హాల్‌ టికెటల్‌ లింక్‌ పంపిస్తామని, దానిపై ఒక్క క్లిక్‌…

మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..
తెలంగాణ వార్తలు

మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..

ఈ మధ్య క్రూరమృగాలు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ చిరుత అడవిని వదిలి రహదారి వైపు దూసుకొచ్చింది. అనుకోకుండా ఓ వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందింది. మృత్యువుతో పోరాడుతూ.. కూడా పంజా విసురుతూ.. చివరకు నప్రాణాలు వదిలింది. అదో…

రోజుకు 4 గంటలే చదువు.. నో ఫిక్స్‌డ్‌ టైం టేబుల్.. అయినా నీట్‌లో 1st ర్యాంకు కొట్టిన హైదరాబాద్ కుర్రోడు!
తెలంగాణ వార్తలు

రోజుకు 4 గంటలే చదువు.. నో ఫిక్స్‌డ్‌ టైం టేబుల్.. అయినా నీట్‌లో 1st ర్యాంకు కొట్టిన హైదరాబాద్ కుర్రోడు!

కష్టించి సాధించిన విజయాలు కొవ్వొత్తి వెలుగు లాంటివి. ఇవి భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేయడంలో దారి చూపుతాయి. చీకట్లను పారద్రోలడమే కాకుండా కలలు కనేవారి మనస్సులో సంకల్పం, ప్రేరణ జ్వాలని రేకెత్తిస్తాయి. అలాంటిదే మృణాల్ కుట్టేరి అనే హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ. దేశంలోనే అత్యంత కఠినమైన నేషనల్ ఎలిజిబిలిటీ…

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..
తెలంగాణ వార్తలు

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..

ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. హైదరాబాద్…

ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్‌ విడుదలైనా కనిపించని హడావుడి!
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్‌ విడుదలైనా కనిపించని హడావుడి!

ఓటమి ఓ అనుభవం.. రాబోయే విజయానికి సోపానం.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అనువుగా మలచుకుని ముందుకు సాగాలి. రాజకీయమైనా, మరెక్కడైనా..! ఇదేకదా అందరూ అనుకునేది. అదేంటో మరి, తెలంగాణలో పదేళ్లు అధికారం చలాయించిన ఆ పార్టీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఎన్నిక ఏదైనా ఎగిసిపడే ఉత్సాహంతో…

హైదరాబాద్‌ మెట్రో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ మెట్రో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు

హైదరాబాద్‌లో మరోసారి మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో నాగోలు-రాయదుర్గం రూట్‌లోని మెట్రో సేవలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ, నాగోలు నుంచి సికింద్రాబాద్‌, మియాపూర్‌ నుంచి అమీర్‌పేట మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…