పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్‌ అవుతోంది. దేశంలో బంగారం ధరలు…

రోజూ ముల్లంగి జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజూ ముల్లంగి జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!

ముల్లంగి.. సాధారణంగా కూరగాయగా ఉపయోగించే ఒక దుంప. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, నీరు పోసి గ్రైండ్ చేసి వడకట్టి రసంగా తీసుకోవచ్చు. రుచికి అలవాటు పడే వరకు కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ముల్లంగిని గ్రైండ్ చేసి మింగితే గొంతు బొంగురుపోతుంది. ముల్లంగిని గ్రైండ్ చేసి…

మనసులు గెలిచిన చైతూ.. తండేల్ సూపర్ హిట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
వార్తలు సినిమా

మనసులు గెలిచిన చైతూ.. తండేల్ సూపర్ హిట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే తండేల్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించింది. యువసామ్రాట్ అక్కినేని…

కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?
తెలంగాణ వార్తలు

కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌కి కేబినెట్‌లో ఫుల్ టీమ్‌ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్…

కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు
తెలంగాణ వార్తలు

కాకతీయలో గ్యాంగ్ వార్..! 8 మంది జూనియర్, 10 మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు

వీళ్లు విద్యార్థులా…? వీధి రౌడీలా..? అనే అనుమానం కలిగేలా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చి పోయారు… సీనియర్ - విద్యార్థుల గ్యాంగ్ వార్ తో ఆ విశ్వవిద్యాలయం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు యూనివర్సిటీలో మళ్లీ…

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే.. సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక…

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణీ.. అంతలోనే అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ.. ఆ తర్వాత.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణీ.. అంతలోనే అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ.. ఆ తర్వాత.!

డ్వాక్రాలో డబ్బు కట్టేందుకు చిత్తూరు ప్రయాణిస్తున్న మహిళ.. రాత్రి సమయంలో ట్రైన్‌లోని లేడిస్ కంపార్ట్‌మెంట్‌ సదరు మహిళ ఒకరే ఉంటే.. అప్పుడే ఒక మృగాడు ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఈ స్టోరీలో చూసేద్దామా మరి.. ఓ లుక్కేయండి చిత్తూరుకు చెందిన నిండు గర్భిణీపై ట్రైన్‌లో…

3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?
బిజినెస్ వార్తలు

3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?

ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, కారు ఇంజిన్‌లో లోపం వల్ల థ్రోటిల్‌లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీని వలన ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని.. హోండా తన దాదాపు 3 లక్షల వాహనాలను…

పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?

పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి…

హీరోల దగ్గరకే ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..
వార్తలు సినిమా

హీరోల దగ్గరకే ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..

ఈ రోజుల్లో ఫ్యాన్స్‌ను పబ్లిక్ ఈవెంట్స్‌లో కలవడం అంటే కత్తి మీద సామే.. పైగా పరిస్థితులు కూడా అంత బాగోలేవు. అందుకే తమ అభిమానులను కలవడానికి మరో దారి కనుక్కుంటున్నారు మన హీరోలు. టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ పెరిగిపోయిందిప్పుడు. ఇదే ట్రెండ్‌ను ఓ మెగా హీరో కూడా కంటిన్యూ…