నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
వార్తలు సినిమా

నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగం పేట కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట్ పోలీసులకు ముందుగానే తెలియజేశారు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు…

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ వార్తలు

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్‌లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు. తెలంగాణ రాష్ట్రం…

ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..

నిన్నటి వరకు విద్యా,వ్యాపార,వాణిజ్య కేంద్రంగా విరాసిల్లిన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ రాజధాని రాకతో పరిస్దితులు మారిపోతున్నాయి.మెట్రో నగరాలతో పోటీ పడేలా వ్యాపార రంగం ఏపిలో విస్తరిస్తోంది.ముఖ్యంగా వినోద రంగంలో ఏపిలో ప్రలు ప్రధాన పట్టణాల జెడ్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. ఎంటర్టైన్ మెంట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్ధలు…

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి…

రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.5000 నోట్లను తీసుకువస్తోందా? ఆర్బీఐ ఏం చెప్పింది?
బిజినెస్ వార్తలు

రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.5000 నోట్లను తీసుకువస్తోందా? ఆర్బీఐ ఏం చెప్పింది?

దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే 2000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ప్రజల్లో ఉన్న ఈ నోట్లను వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే 98 శాతం వరకు రద్దయిన ఈ రూ.2 వేల నోట్లు బ్యాంకులకు చేరగా, ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వస్తోంది. దేశంలో5000 రూపాయల నోట్లు ప్రవేశపెడుతున్నట్లు…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి.…

అజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే పనిలో మేకర్స్.. త్వరలోనే క్రేజీ అప్డేట్
వార్తలు సినిమా

అజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే పనిలో మేకర్స్.. త్వరలోనే క్రేజీ అప్డేట్

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన విదాముయార్చి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. కానీ ఇప్పుడీ సినిమా కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా ఈ చిత్రాన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహం…

గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతోంది. ప్రధానంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో.. ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలితీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి…

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో దూకుడు.. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా…?
తెలంగాణ వార్తలు

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో దూకుడు.. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా…?

ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలంటూ ఏసీబీ, జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఈ కేసులో సహ…

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీ సర్వే చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. భూముల గొడవలను పరిష్కరిస్తామని ప్రకటించారు. రోజుకు…