ఈపీఎఫ్‌లో చేరితే కోటీశ్వరులే..రిటైర్మెంట్ నాటికి నమ్మలేని రాబడి
బిజినెస్ వార్తలు

ఈపీఎఫ్‌లో చేరితే కోటీశ్వరులే..రిటైర్మెంట్ నాటికి నమ్మలేని రాబడి

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకం గురించి మన దేశంలో దాదాపు అందరికీ తెలుసు. దీన్నే వాడుక భాషలో పీఎఫ్ అని సంభోదిస్తారు. ఇది ఒక పదవీ విరమణ పొదుపు పథకం. దేశంలో వివిధ కంపెనీల్లో పనిచేేసే ఉద్యోగులు, కార్మికులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది. దీనిలో చేరిన…

మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం
వార్తలు సినిమా సినిమా వార్తలు

మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం

తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్ కూడా ఒకడు. రెమో, వరుణ్ డాక్టర్, మహా వీరుడు, అమరన్ సినిమాలతో తెలుగులోనూ ఈ హీరోకు అభిమానులు ఏర్పడ్డారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. శివ కార్తికేయన్ గురించి ఒక ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..
తెలంగాణ వార్తలు

బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..

బోనాల పండుగ ఇది హైదరాబాద్ పండుగ ఆషాడమాసం అనగానే హైదరాబాద్ బోనాల గుర్తుకొస్తాయి ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నెలరోజుల పాటు జరిగేటటువంటి ఈ బోనాలకు లక్షలాదిమంది…

వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !

అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం లభించింది. దాత తనకు దొరికిన వజ్రాన్ని స్వామివారి అలంకరణకు వినియోగించాలని కోరారు. వజ్రాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడికి అప్పగించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని…

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే

రైలు ప్రయాణం ఒక చక్కని అనుభూతి.. ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.. ఇలా రైలు ప్రయాణం ద్వారా.. సుదూర ప్రాంతాలను సైతం ఉత్సాహంగా, ఉల్లాసంగా చేరుకుంటారు. రైలు తమని భద్రంగా గమ్యానికి చేరుస్తుందని ఓ నమ్మకం.. అందుకే.. మహిళలు, పిల్లలతో కుటుంబమంతా రైలు ప్రయాణం చేస్తారు.. రైలు…

నేడు కిడ్నీ క్యాన్సర్ డే.. మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. క్యాన్సర్ నుంచి రక్షణ
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నేడు కిడ్నీ క్యాన్సర్ డే.. మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. క్యాన్సర్ నుంచి రక్షణ

ప్రతి సంవత్సరం జూన్ మూడవ గురువారం రోజుని ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రజలలో అవగాహన పెంచడం ఈ కిడ్నీ క్యాన్సర్ డే ఉద్దేశ్యం. కిడ్నీ క్యాన్సర్ ని మూత్రపిండ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది మూత్రపిండ కణాల అనియంత్రిత…

ప్రిన్సిపాల్ మేడం పిచ్చెక్కిస్తుందిగా..! సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రిన్సిపాల్ మేడం పిచ్చెక్కిస్తుందిగా..! సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా..

సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాకే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా ఇప్పుడు రివర్స్ లో థియేటర్లలో విడుదలవుతోంది. అదే అక్కినేని సుమంత్ హీరోగా నటించిన అనగనగా. ఇటీవలే నేరుగా ఈటీవీ విన్ లో విడుదలైన ఈ…

ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. నాడు కేసీఆర్, జగన్‌ కలిసి రాయలసీమక గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల…

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి విస్తరించింది. వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించింది. ట్రింగ్‌ ట్రింగ్‌మని తెలంగాణలో మోగుతున్న ఫోన్‌…

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?

2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌…