ఇదే లాస్ట్‌ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ వార్తలు

ఇదే లాస్ట్‌ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రస్తుతం అద్దె భవనాల్లో కార్యకాలాపాలు కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల…

ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..

ఏపీలో వైద్య ఆరోగ్యం రంగం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలతో పాటు ఆరోగ్య రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి కేంద్రం నుంచి అదిరిపోయే…

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి, క్రిస్‌మస్ వరుస సెలవుల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని భక్తులు శ్రీవారి దర్శననానికి క్యూకట్టారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.…

ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి!..లేదంటే..?
లైఫ్ స్టైల్ వార్తలు

ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి!..లేదంటే..?

ప్రస్తుత కాలంలో ఉసిరిని ఆరోగ్యానికి చాలా మంచిదని పరిగణిస్తున్నారు. అయితే, దీని ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో కాకుండా భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. కొన్ని…

వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..
బిజినెస్ వార్తలు

వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..

రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.…

నేను చచ్చేవరకూ నా పేరు పక్కన తన పేరు ఉంచుతాను.. గుండెల్ని పిండేసిన తనూజ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నేను చచ్చేవరకూ నా పేరు పక్కన తన పేరు ఉంచుతాను.. గుండెల్ని పిండేసిన తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. చివరి వరకు టైటిల్ ఫేవరెట్ గా నిలిచి.. ప్రతిసారీ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోయిన తనూజ.. చివరకు రన్నరప్ గా నిలిచింది. తాజాగా బిగ్…

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!
తెలంగాణ వార్తలు

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!

ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు…

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..
తెలంగాణ వార్తలు

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..

సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు. క్రిస్మస్‌తో పాటు న్యూ…

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!

తిరుపతి గోవిందరాజుల స్వామి విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం మాయమయిందని దుమారం రేగింది. ఇదంతా గత ప్రభుత్వ హయంలో జరిగిందని రాద్ధాంతం మొదలైంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ ఎంక్వయిరీ అత్యంత రహస్యంగా ఉంచారు. ఆ వివరాలు ఇలా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు…

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే
బిజినెస్ వార్తలు

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే

బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. తులం బంగారం లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. ఇక వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సోమవారం నుంచి బంగారం ధరలకు బ్రేకులు పడటం లేదు. భారీ స్థాయిలో పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరలు సోమవారం నుంచి…