సమ్మర్లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే.. రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. సమ్మర్ సెలవుల కారణంతో రైళ్లల్లో రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ నుంచి తిరుపతి వెళ్లేవారికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి…










