గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో…

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..

భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం తనను అదే ప్రదేశంలో ఖననం చేయాలని కుమార్తెలకు చెప్పడమే కాకుండా, అంత్యక్రియల కోసం…

ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.…

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?

భారత ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులపై అధిక ఆధారపడటంతో DGFT కొన్ని వెండి ఉత్పత్తులను 'లిమిటెడ్‌' కేటగిరీలోకి మార్చింది. ప్రపంచంలో పెరు అత్యధిక వెండి నిల్వలు కలిగి ఉండగా, భారత్ 10వ స్థానంలో ఉంది. అధిక వినియోగం, తక్కువ నిల్వల కారణంగా,…

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే
తెలంగాణ వార్తలు

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రామోజిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులను నిరంజన్ (13), బసవరాజు (10), మరియు మణి (12) గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. లోతు అంచనా…

బాక్సాఫీస్‌పై ‘వీరభద్రుడి’ ప్రతాపం.. మూడు రోజుల్లో సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాక్సాఫీస్‌పై ‘వీరభద్రుడి’ ప్రతాపం.. మూడు రోజుల్లో సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

సూర్య నటించిన కరుప్పు ( తెలుగులో వీరభద్రుడు) సినిమా రిలీజ్ కు ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా సినిమాలో హీరో సూర్య గాడ్ మోడ్ అవతారం, యాక్షన్ సీన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య…

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ కోటా.. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల…

రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల సమయంలో గంటకు 50-60…

LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? పూర్తి వివరాలు
బిజినెస్ వార్తలు

LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? పూర్తి వివరాలు

LPG గ్యాస్ ఏజెన్సీ వ్యాపారం యువ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన అవకాశం. స్థిరమైన డిమాండ్, దీర్ఘకాలిక ఆదాయం దీని ప్రత్యేకతలు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వ నిబంధనలు, పెట్టుబడి (గ్రామీణంలో రూ.10-15 లక్షలు, పట్టణంలో రూ.25-50 లక్షలు), భద్రతా ప్రమాణాలపై అవగాహన ముఖ్యం. LPG గ్యాస్‌ ఏజెన్సీ వ్యాపారం యువ…

ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్‌ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!
తెలంగాణ వార్తలు

ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్‌ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!

ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే చివరి ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్‌ కోసం టికెట్స్‌కు భారీ డిమాండ్ ఉండడంతో దాన్ని సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేసుకుంటున్నారని.. జనాలు అందరూ కేవలం అధికారిక వెబ్‌సైట్ నుంచి…