షుగర్ రోగులు ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
డయాబెటిస్తో బాధపడేవారు ఆహారం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. అయితే చాలా మందికి డయాబెటిస్ రోగులు ఖర్జూరాలు తినొచ్చా? తినకూడదా? అనే సందేహం ఉంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. చిన్న…