ఆ క్రికెటర్‏ను పిచ్చిగా ప్రేమించి సినిమాలు వదిలేసిన హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ క్రికెటర్‏ను పిచ్చిగా ప్రేమించి సినిమాలు వదిలేసిన హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

ఒకప్పుడు సినీప్రపంచంలో ఆమె తోపు హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ టాప్ క్రికెటర్ ను ప్రేమించి సినిమాలు వదిలేసింది. కానీ…

మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది.. కానీ మంటల్లో కాలి దారుణంగా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది.. కానీ మంటల్లో కాలి దారుణంగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో మహేష్…

నాన్న తోపు హీరో.. అమ్మ స్టార్ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా.. ఆమె ఎవరంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

నాన్న తోపు హీరో.. అమ్మ స్టార్ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా.. ఆమె ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్…

ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్‌’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్‌’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది అసువులు బాశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన మధుసూధనరావు విహార యాత్ర కోసం పహల్గామ్ కు వెళ్లి ఉగ్రదాడిలో కన్నుమూశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో జరిగిన…

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్.. ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారబ్బా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్.. ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారబ్బా?

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు కన్నడ నటుడు నిఖిల్ మళియక్కల్‌. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అతను తన ఆట, మాట తీరుతో టైటిల్ తో పాటు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా గెల్చుకున్నాడు.…

వరుస సినిమాలతో దూసుకుపోతున్న కొత్త పిల్ల రితికా నాయక్.. అరడజను సినిమాలతో బిజీ
వార్తలు సినిమా సినిమా వార్తలు

వరుస సినిమాలతో దూసుకుపోతున్న కొత్త పిల్ల రితికా నాయక్.. అరడజను సినిమాలతో బిజీ

రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు.…

ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే

ఇప్పుడేం కొత్త కాదు.. గతంలో ఇండస్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తున్న స్టార్స్.. వారి కుటుంబంలోని వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేవాళ్లు. తమ బంధువుల పిల్లలను.. సొంత బ్రదర్స్ లేదా సిస్టర్స్‌ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అక్కాచెల్లెళ్లు చాలామందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించారు. ఆ…

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..

బుల్లితెరపై సీరియల్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అమర్ దీప్. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి విన్నర్ మెటిరియల్ గా వెళ్లడం.. చివరకు రన్నరప్ అయినప్పటికీ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.…

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓదెల 2. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా..…

పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో.. భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు…