కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్కు ఊరట..
కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన ఇమేజ్ను, కెరీర్ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్…










