ప్రభాస్ ఎవరు అని అడిగినందుకు.. ఆ తర్వాత…
నిత్యా మీనన్ ప్రభాస్ ఎవరు? వివాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని మీడియా తప్పుగా చూపించిందని, ఆ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. అప్పటి నుండి మీడియా ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని, నటీనటులను కేవలం వస్తువులుగా చూడకుండా మానవతా దృక్పథంతో చూడాలని కోరారు.…










