ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!
బిజినెస్ వార్తలు

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం నుండి బ్యాంక్ ఖాతా తెరవడం వరకు, ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అనేక ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు.. భారతదేశం అంతటా ప్రజలకు ఆధార్ కార్డ్ సంబంధిత సేవలను అందించడానికి…

మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 25తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 26న బంగారం ధరలో కాస్త…

75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు
బిజినెస్ వార్తలు

75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు

బంగారం..ఇప్పుడు ఎవరెస్టెక్కి కూర్చుంది. అదును చూసి మరి పదునెక్కింది. దిగమంటే దిగనంటుంది. మద్యతరగతి జీవికి చుక్కలు చూపిస్తోంది. పూరెగుడిసెలో బీదబీక్కికయినా….కోటలో ఉండే మహారాజుకయినా..బంగారం అవసరం. కొన్ని సందర్భాల్లో అయితే అత్యవసరం. అందుకే ఇప్పుడది ప్రతి ఒక్కవరికీ నిత్యావసరమైంది. బులియన్ మార్కెట్‌లో దాని దూకుడు చూస్తే మైండ్ బ్లోయింగ్. త్వరలోనే…

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే..
బిజినెస్ వార్తలు

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే..

భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెరుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తి ధరలు 20% పెరిగాయి. పండుగలు వస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న కొద్దీ, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతుంది. భారీ-స్థాయి మౌలిక సదుపాయాల…

మార్కెట్‌లో మరో మడత ఫోన్.. వెరైటీని కోరుకునే వారి కోసం..
బిజినెస్ వార్తలు

మార్కెట్‌లో మరో మడత ఫోన్.. వెరైటీని కోరుకునే వారి కోసం..

ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన భాగమైంది. అది లేకపోతే ఒక్క పనిని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఫోన్ పనికి వచ్చేది. ఆ తర్వాత పాటలను రికార్డు చేసుకుని వినే అవకాశం కలిగింది. కానీ ఇప్పుడు ప్రతి పనికీ అత్యవసరంగా…

తెగ అమ్ముడుపోతున్న మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి మరీ
బిజినెస్ వార్తలు

తెగ అమ్ముడుపోతున్న మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి మరీ

మహీంద్ర కంపెనీకి చెందిన XUV 3XO కారు అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారుకు కస్టమర్లు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. XUV 300కి అప్ గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చిన ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు…

ముఖేష్‌ అంబానీలో పెరిగిన టెన్షన్‌.. ఎందుకో తెలుసా..?
బిజినెస్ వార్తలు

ముఖేష్‌ అంబానీలో పెరిగిన టెన్షన్‌.. ఎందుకో తెలుసా..?

మొత్తం గణాంకాలను పరిశీలిస్తే, జియో 5G వినియోగదారుల జాబితా సుమారు 17 మిలియన్లు పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జియో 5G కస్టమర్ల సంఖ్య ఇంతకుముందు 130 మిలియన్లు ఉండగా, ఇప్పుడు అది 147 మిలియన్లకు పెరిగింది.. రిలయన్స్ జియో కొంతకాలం క్రితం రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ఇప్పుడు…

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
బిజినెస్ వార్తలు

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో

ప్రుఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీ కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. మారుతిలో విజయవంతమైన స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎలాంటి ప్రత్యేకతలతో ఈ కారు లాంచ్‌ కానుంది లాంటి…

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?

బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్. మరికొందరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి. అందుకే.. సంపన్నులకే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది. పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే…

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ
బిజినెస్ వార్తలు

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారత స్టాక్ మార్కెట్ బాగా తిరోగమనాన్ని ఎదుర్కొన్నందున గణనీయమైన క్షీణతను చవిచూసింది. సెప్టెంబర్ 30న, సెన్సెక్స్ 1,100 పాయింట్లు పడిపోయింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన కంపెనీలను ప్రభావితం చేసింది. కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. దీని ఫలితంగా…