దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?
బిజినెస్ వార్తలు

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం…

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?
బిజినెస్ వార్తలు

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?

పీఎఫ్ఆర్డీఏ 'NPS స్వస్థ్య' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. ఇది NPSలో భాగంగా, పొదుపులను ఆరోగ్య సంరక్షణతో అనుసంధానిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. దేశంలో పెరుగుతున్న ఆరోగ్య…

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం
తెలంగాణ బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో దీన్ని…

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!
బిజినెస్ వార్తలు

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల డాలర్ విలువ నిరంతరం పెరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. క్రూడ్ ఆయిల్.. గత ఒకటిన్నర నెల రోజుల్లో బంగారం, వెండి ధరల్లో…

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!
బిజినెస్ వార్తలు

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ప్రపంచ ఇంధనంలో 20 శాతాన్ని రవాణా చేసే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ఉద్రిక్తత ప్రభావం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశంపై పడింది. భారతదేశం తన ముడి చమురులో సుమారు 40-50…

6 ఏళ్లలో 3,600 శాతం రిటర్న్స్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!
బిజినెస్ వార్తలు

6 ఏళ్లలో 3,600 శాతం రిటర్న్స్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!

స్టాక్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ షేర్ల కోసం వెతికే ఇన్వెస్టర్లకు ఆరియన్ ప్రో సొల్యూషన్స్ (Aurionpro Solutions) ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించాయి. కేవలం 6 ఏళ్ల కాలంలోనే.. పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ కాలక్రమేణా మల్టీబ్యాగర్ రాబడులను…

హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
తెలంగాణ బిజినెస్ వార్తలు

హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..

తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్యూచర్ సిటీ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు కేంద్రం బుల్లెట్ రైళ్లను ప్రతిపాదించింది.…

వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్
బిజినెస్ వార్తలు

వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్

ఒకవైపు మిడిల్ ఈస్ట్ వార్, మరోవైపు ఫ్యూయల్, గ్యాస్ కొరతతో సతమతవుతున్న జనాలకు ఊరటనిచ్చింది కేంద్రం. సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా సున్నాకు చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ…

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ బంక్‌లకు వెళ్లేవారికి ఇక చుక్కలే..
బిజినెస్ వార్తలు

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ బంక్‌లకు వెళ్లేవారికి ఇక చుక్కలే..

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 5 వరకు పెంచింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల…

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!
బిజినెస్ వార్తలు

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!

హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాలు తగ్గిపోవడంతో చికెన్ షాపు యజమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నగరంలోని చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పలుచోట్ల కనిపిస్తున్న పోస్టర్లు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు సరిపడా…