గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్
బిజినెస్ వార్తలు

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ వెయింట్ పీరియడ్‌లో మార్పులు చేసింది. 45 రోజులకు వెయిటింగ్ పీరియడ్‌ను పెంచింది. గతంలో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్…

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!
బిజినెస్ వార్తలు

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!

బంగారం ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం. సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. ఇక, మన భారతదేశంలో బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదలాగా భద్రపరుస్తారు. కానీ, ప్రపంచంలోనే బంగారు రాజధాని ఏదో మీకు తెలుసా? అంటే దాదాపుగా అందరూ కర్ణాటకలోని కోలార్ అనుకుంటారు.. కానీ, అది వాస్తవం…

ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం
బిజినెస్ వార్తలు

ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం

అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారతారనేది ఒక అపోహ. అయితే, భారతీయ చట్టాల ప్రకారం, అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడిగా మారతారే తప్ప, ఆస్తి యాజమాని టైటిల్ డీడ్ ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది. యజమాని ఆస్తి పన్ను…

మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?
బిజినెస్ వార్తలు

మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఈ పథకంలో ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖాతాదారుడు మరణించినా లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో, 30 నెలల తర్వాత (రెండు సంవత్సరాల ఆరు నెలలు) ముందస్తు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు, మంచి రాబడిని…

చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని రోజులకు సరిపడ ముడి చమురు ఉందంటే..?
బిజినెస్ వార్తలు

చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని రోజులకు సరిపడ ముడి చమురు ఉందంటే..?

గల్ఫ్‌ దేశాల్లో యుద్దం కారణంగా భారత్‌లో పెట్రో ఉత్పత్తుల సంక్షోభంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్‌ దగ్గర ప్రస్తుతం 100 మ మిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రత్యామ్నాయాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది.…

మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
బిజినెస్ వార్తలు

మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..

ఆభరణాలను విక్రయించే కంపెనీ ఆ ఆభరణాలను హాల్‌మార్క్ చేసిన కేంద్రం, అవి ఏ రకమైన ఆభరణాలు, అవి ఏ తేదీన హాల్‌మార్క్ చేశారు? అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని అందించగలదు. ఇది నకిలీ బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బంగారం డిమాండ్ పెరగడం…

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పని చేయకపోతే రేషన్‌ కట్‌!
బిజినెస్ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పని చేయకపోతే రేషన్‌ కట్‌!

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌. రేషన్‌ విషయంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. బోగస్‌ కార్డులను ఏరివేతలో భాగంగా కఠిన నియమాలను అమలు చేస్తోంది. మీకు రేషన్‌ కార్డు ఉన్నట్లయితే ముందుగా ఈ పని చేయడం అత్యంత ముఖ్యమైన పని అని గుర్తించుకోండి. లేకుంటే రేషన్‌ కార్డు రద్దు…

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..
బిజినెస్ వార్తలు

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..

మన వంటింట్లో పూజా సామాగ్రిగా కనిపించే రాగి.. నేడు ప్రపంచ దేశాల మధ్య రసవత్తరమైన పోటీకి కేంద్రబిందువైంది. కేవలం విద్యుత్ వైర్లకే పరిమితం కాకుండా.. ఆకాశంలో ఎగిరే ఫైటర్ జెట్ల నుండి, పర్యావరణానికి మేలు చేసే సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల వరకు ప్రతిచోటా ఇప్పుడు రాగి అనివార్యంగా…

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ రైళ్ల ఛార్జీలు!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ రైళ్ల ఛార్జీలు!

భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. రైళ్ల ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలు దేశమంతటా అనుకుంటే పొరపాటే. కేవలం పది రైళ్ల ఛార్జీలను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల తగ్గింపు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి.. రైలు ప్రయాణికులకు శుభవార్త. ధరలు…

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స! గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు రక్షించేందుకు అద్భుతమైన పథకం!
బిజినెస్ వార్తలు

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స! గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు రక్షించేందుకు అద్భుతమైన పథకం!

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం రహత్ పథకం, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన బాధితులకు ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోపు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో…