ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు!
బిజినెస్ వార్తలు

ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు!

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతైనట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. దేశంలోని కీలక ఇంధన మౌలిక…

అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే.. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..
బిజినెస్ వార్తలు

అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే.. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. కానీ ఇప్పుడున్న కాలంలో ఇల్లు కట్టాలంటే లక్షలు కావాల్సిందే. దీంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకుని ఆ కలను నిజం చేసుకుంటున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో…

త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
బిజినెస్ వార్తలు

త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం స్పందించింది. ముడి చమురు ధరలు యద్ద సమయంలో బ్యారెల్‌కు 120 డాలర్లకుపైగా చేరుకున్నాయి. కానీ ఉద్రిక్తలు తగ్గిన తర్వాత 100 డాలర్లకు దిగొచ్చాయి. త్వరలో 80 డాలర్ల వరకు చేసుకోవచ్చనే అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరలు తగ్గుతాయా..? పెట్రోల్,…

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..
బిజినెస్ వార్తలు

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..

హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ టోల్ విధించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, బీమా, సముద్రయాన సేవలకు సంబంధించిన ఛార్జీలు కొనసాగుతాయని వెల్లడించింది. అమెరికాతో ఒప్పందం కుదిరినా పూర్తి స్థాయిలో విశ్వాసం లేదని ఇరాన్ పేర్కొంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన…

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..
బిజినెస్ వార్తలు

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..

మీరు గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారా.. అయితే మీకు అలర్ట్. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఆలోపు ఈ పని చేయకపోతే సబ్సిడీ నగదు ఆగిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం…

వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..
బిజినెస్ వార్తలు

వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..

మా రోజుల్లో నెలకు రూ.25 జీతం వస్తే.. దాంతోనే హ్యాపీగా ఉంగరం చేయించుకున్నాం" అని ఇంట్లో పెద్దవాళ్లు చెప్తుంటే మనకు నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు తులం బంగారం లక్ష దాటింది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితులు వచ్చాయి. అసలు 1960లలో బంగారం ధర…

యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?
బిజినెస్ వార్తలు

యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, స్లోవేకియా పర్యటనపై కూడా అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఒకరు స్లోవేకియాను ద్వైపాక్షికంగా సందర్శించడం…

సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..
బిజినెస్ వార్తలు

సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. కొద్ది నెలల క్రితం కిలో టమాట రూ.15కే లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.50కి చేరుకుంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు ఖర్చు పెరుగుతోంది. రోజువారీ కూలీ చేసుకుని జీవనం కొనసాగించేవారికి పెరిగిన ధరలు షాక్…

గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?
బిజినెస్ వార్తలు

గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?

గ్యాస్ డెలివరీ చేయడంలో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది. గతంలో బుక్ చేసుకున్న తర్వాత డెలివరీకి రెండు లేదా మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వారంపైనే సమయం అనేది పడుతుంది. అయితే డెలివరీ కాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..? గ్యాస్ సరఫరాలో అంతరాయాలు, కొరత…

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..
బిజినెస్ వార్తలు

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..

తత్కాల్ టికెట్లతో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. అత్యవసర ప్రయాణాల కోసం ఈ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ప్రీమియం తత్కాల్ టికెట్లను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. చాలామందికి దీని గురించి తెలియదు. ఎందుకంటే ఎంపిక చేసిన కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైళ్లల్లో…