గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?
బిజినెస్ వార్తలు

గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?

గ్యాస్ డెలివరీ చేయడంలో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది. గతంలో బుక్ చేసుకున్న తర్వాత డెలివరీకి రెండు లేదా మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వారంపైనే సమయం అనేది పడుతుంది. అయితే డెలివరీ కాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..? గ్యాస్ సరఫరాలో అంతరాయాలు, కొరత…

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..
బిజినెస్ వార్తలు

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..

తత్కాల్ టికెట్లతో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. అత్యవసర ప్రయాణాల కోసం ఈ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ప్రీమియం తత్కాల్ టికెట్లను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. చాలామందికి దీని గురించి తెలియదు. ఎందుకంటే ఎంపిక చేసిన కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైళ్లల్లో…

సుకన్య సమృద్ది యోజనలో డబ్బులు మధ్యలోనే తీసుకోవచ్చా..? ఈ నిబంధనలు తెలసుకోండి..
బిజినెస్ వార్తలు

సుకన్య సమృద్ది యోజనలో డబ్బులు మధ్యలోనే తీసుకోవచ్చా..? ఈ నిబంధనలు తెలసుకోండి..

పిల్లల భవిష్యత్ అవసరాలకు డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రం సుకన్య సమృద్ది యోజన అనే పొదుపు పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. లక్షలాది మంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసేవారికి అనేక అనుమానాలు ఉంటాయి. సుకన్య సమృద్ది యోజన స్కీమ్ గురించి…

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి. మే 28న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.58 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో రూ.2.89 లక్షల మధ్య నమోదయ్యాయి.. అంతర్జాతీయ ఉద్రిక్తతల…

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..
బిజినెస్ వార్తలు

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..

ఇంటిపై సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఇటీవల ఇంటిపై…

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..
బిజినెస్ వార్తలు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీ, ఎల్పీజీ మధ్య నెలకొన్న అవాంతరాలను తొలగించేందుకు పలు నిబంధనలను మార్చింది. ఇక నుంచి సులువుగా పీఎన్‌జీ నుంచి ఎల్పీజీ కనెక్షన్లకు వినియోగదారులు మారవచ్చు. ఈ మేరకు రూల్స్‌ను నోటిఫై చేసింది. ఎల్పీజీ, పీఎన్‌జీ…

ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన..!
బిజినెస్ వార్తలు

ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన..!

చమురు, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని భరోసా ఇస్తూ, ప్రజలు భయాందోళనలకు గురై కొనుగోళ్లు చేయవద్దని, తమకు అవసరమైనంత ఇంధనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్‌, ఎల్‌పిజి అందుబాటులో ఉన్నాయని, వాటిని.. గత వారం నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు…

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?

భారత ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులపై అధిక ఆధారపడటంతో DGFT కొన్ని వెండి ఉత్పత్తులను 'లిమిటెడ్‌' కేటగిరీలోకి మార్చింది. ప్రపంచంలో పెరు అత్యధిక వెండి నిల్వలు కలిగి ఉండగా, భారత్ 10వ స్థానంలో ఉంది. అధిక వినియోగం, తక్కువ నిల్వల కారణంగా,…

LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? పూర్తి వివరాలు
బిజినెస్ వార్తలు

LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? పూర్తి వివరాలు

LPG గ్యాస్ ఏజెన్సీ వ్యాపారం యువ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన అవకాశం. స్థిరమైన డిమాండ్, దీర్ఘకాలిక ఆదాయం దీని ప్రత్యేకతలు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వ నిబంధనలు, పెట్టుబడి (గ్రామీణంలో రూ.10-15 లక్షలు, పట్టణంలో రూ.25-50 లక్షలు), భద్రతా ప్రమాణాలపై అవగాహన ముఖ్యం. LPG గ్యాస్‌ ఏజెన్సీ వ్యాపారం యువ…

బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?
బిజినెస్ వార్తలు

బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?

దేశంలోని అనేక మంది పౌరులు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారు మార్కెట్ గందరగోళంలో పడింది. గత నాలుగు రోజుల్లో బంగారు మార్కెట్లో కొనుగోళ్లు 50 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల వ్యాపారుల ఆందోళన పెరిగింది. మరోవైపు.. పశ్చిమ ఆసియా సంక్షోభం, దేశంలో పెరుగుతున్న…