వారెవ్వా.. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. ఇక డబ్బు విత్‌డ్రా చాలా ఈజీ..!
బిజినెస్ వార్తలు

వారెవ్వా.. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. ఇక డబ్బు విత్‌డ్రా చాలా ఈజీ..!

ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. గత కొద్ది నెలల క్రితమే ఈ నిర్ణయం ప్రకటించగా.. ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్…

చిన్న వ్యాపారులకు ఆర్బీఐ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి కొత్త రూల్స్‌
బిజినెస్ వార్తలు

చిన్న వ్యాపారులకు ఆర్బీఐ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి కొత్త రూల్స్‌

మరి కొన్ని రోజుల్లో డిసెంబర్‌ నెల ముగిసి కొత్త సంవత్సరం రానుంది. ఈ నేపథ్‌యంలో చిన్న వ్యాపారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ న్యూఇయర్‌ గిఫ్ట్ అందిస్తోంది. చిన్న వ్యాపారులకు మేలు కలిగించే మరిన్ని చర్యలు చేపడుతోంది. కొత్త ఏడాదిలో కొన్ని నియమాలను మార్చుతోంది. దీంతో చిరు వ్యాపారులకు ఎంతగానో ప్రయోజనం…

పెట్రోల్ – డీజిల్ ధరలు తగ్గుతాయా..? పుతిన్ భారత పర్యటన వేళ కీలక పరిణామాలు..
బిజినెస్ వార్తలు

పెట్రోల్ – డీజిల్ ధరలు తగ్గుతాయా..? పుతిన్ భారత పర్యటన వేళ కీలక పరిణామాలు..

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ పర్యటన నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు, భారత్‌కు చమురు రాయితీలు, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ వాడకం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలు, సుంకాల మధ్య ఈ…

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!

రాబోయే కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైళ్లలో ఈ వ్యవస్థను అమలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడమే కాకుండా టిక్కెట్ల పంపిణీని మరింత సమానంగా, పారదర్శకంగా చేయడం దీని ఉద్దేశ్యం. ఇది టిక్కెట్ల లోపాలు, అవకతవకలను.. భారతీయ రైల్వేలు టికెటింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా,…

ప్రపంచ కుబేరుల జాబితాలో ఊహించని మార్పు..! రెండో ప్లేస్‌కి దూసుకొచ్చిన లారీ పేజ్‌
బిజినెస్ వార్తలు

ప్రపంచ కుబేరుల జాబితాలో ఊహించని మార్పు..! రెండో ప్లేస్‌కి దూసుకొచ్చిన లారీ పేజ్‌

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లలో అకస్మాత్తుగా పెరుగుదల ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాటకీయ మార్పులకు దారితీసింది. లారీ పేజ్ ఒరాకిల్ సీఈఓ ఎల్లిసన్‌ను అధిగమించి రెండవ స్థానానికి చేరుకోగా, సెర్గీ బ్రిన్ జెఫ్ బెజోస్‌ను దాటి మూడవ స్థానంలో నిలిచారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్…

ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
బిజినెస్ వార్తలు

ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి మరింత భరోసా కల్పిస్తూ కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, టైమ్‌కి శాలరీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ వీటి ద్వారా లభించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం…

చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..
బిజినెస్ వార్తలు

చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..

బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి కూడా ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది. బ్యాంకు యాజమాన్యం ఈ సంఘటనకు నలుగురు లేదా ఐదుగురు సీనియర్ అధికారులను దోషులుగా గుర్తించి, వారిని తొలగించిందని చెబుతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పును సరిదిద్దడంలో మూడు గంటల.. కర్ణాటక బ్యాంక్ ఈ ఉదయం నుండి ట్రెండ్ అవుతోంది.…

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు
బిజినెస్ వార్తలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు

ముఖ్యంగా ఎలక్ట్రిక్ SUVలు అత్యధిక ప్రయోజనాలను పొందవచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. 2024 మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ Ioniq 5పై రూ.7.05 లక్షల వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. అయితే 2025 మోడల్ రూ.2.05 లక్షల.. హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో తన అనేక కార్లపై…

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!
బిజినెస్ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన.. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి…

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..
బిజినెస్ వార్తలు

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొనడంతో బంగారం విలువ పెరుగుతూ పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే పనిలో పడ్డాయి. భారత్ కూడా విదేశాల్లో ఉన్న బంగారు నిల్వల్ని ఇండియాకు తరలిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..…