పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..
బిజినెస్ వార్తలు

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొనడంతో బంగారం విలువ పెరుగుతూ పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే పనిలో పడ్డాయి. భారత్ కూడా విదేశాల్లో ఉన్న బంగారు నిల్వల్ని ఇండియాకు తరలిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..…

హోండా ఎలక్ట్రిక్ SUV రాబోతుంది! డిజైన్, ఫీచర్లు సూపర్!
బిజినెస్ వార్తలు

హోండా ఎలక్ట్రిక్ SUV రాబోతుంది! డిజైన్, ఫీచర్లు సూపర్!

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా మోటార్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్‌ ఎలక్ట్రిక్‌ SUV రాబోతోంది. ఇటీవల జరిగిన జపాన్‌ మొబిలిటీ షోలో హోండా దీనికి సంబంధించిన కాన్సెప్ట్‌ మోడల్‌ను ప్రదర్శించింది. మరి ఈ SUV డిజైన్ ఇంకా ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హోండా డెవలప్ చేసిన…

బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..
బిజినెస్ వార్తలు

బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..

కొన్ని రోజుల క్రితమే గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఇలా పెరగడం, తగ్గడం కారణంగా చాలామంది పెట్టుబడి దారుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే నెంబర్.1 కుబేరుడు అయిన వారెన్ బఫెట్.. బంగారాన్ని ఎప్పటికీ నమ్మలేమని అందులో…

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
బిజినెస్ వార్తలు

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?

ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్‌ అంబానీ.…

ఇక గూగుల్‌ మ్యాప్స్‌కు కాలం చెల్లినట్టేనా? దాని కంటే మ్యాప్ల్స్‌ ఎందుకు బెటర్‌?
బిజినెస్ వార్తలు

ఇక గూగుల్‌ మ్యాప్స్‌కు కాలం చెల్లినట్టేనా? దాని కంటే మ్యాప్ల్స్‌ ఎందుకు బెటర్‌?

మ్యాప్‌మైఇండియా 'మ్యాప్‌ల్స్' నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్‌కు బలమైన స్వదేశీ ప్రత్యామ్నాయం. వాయిస్-గైడెడ్ దిశలు, రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, 3D జంక్షన్ వ్యూ వంటి వినూత్న ఫీచర్‌లను అందిస్తుంది. ఇండియా పోస్ట్‌తో కలిసి DIGIPIN డిజిటల్ అడ్రస్ సిస్టమ్‌ ను ప్రవేశపెట్టింది. జోహో బ్యానర్ కింద మన దేశంలో…

ఈ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువ!
బిజినెస్ వార్తలు

ఈ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువ!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మనదేశంలో అయితే పది గ్రాములు 24 క్యారట్ బంగారం ధర సుమారు రూ. 1,32,850 చేరుకుంది. అయితే బంగారం ధర తక్కువగా ఉన్నదేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మనదేశం కంటే తక్కువ ధరకు బంగారం ఏయే దేశాల్లో లభిస్తుందంటే.. బంగారం…

పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల నిజంగా తేడా వస్తుందా? అసలు నిజం ఇదే!
బిజినెస్ వార్తలు

పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల నిజంగా తేడా వస్తుందా? అసలు నిజం ఇదే!

పెట్రోల్ బంక్ కి వెళ్లినప్పుడు అక్కడ రెండు రకాల పెట్రోల్ లు కనిపిస్తాయి. ఒకటి నార్మల్ పెట్రోల్ అయితే మరొకటి ప్రీమియం పెట్రోల్. దీని ధర కూడా నాలుగైదు రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఈ ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందని, బండి పెర్ఫామెన్స్ బాగుంటుందని అనుకుంటారు…

డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!
బిజినెస్ వార్తలు

డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!

బంగారంతోపాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే రాబర్ట్ కియోసాకి లాంటి ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో వెండి ధరలు మరింత పెరుగుతాయని, బంగారం కంటే వెండిలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరి వెండిలో వెండిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ గోల్డ్…

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌ ఛానల్‌ బ్యాన్‌.. 24.5 మిలియన్ డాలర్ల చెల్లించిన కంపెనీ
బిజినెస్ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌ ఛానల్‌ బ్యాన్‌.. 24.5 మిలియన్ డాలర్ల చెల్లించిన కంపెనీ

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌తో 24.5 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. జనవరి 6 కాపిటల్ దాడి తర్వాత హింసను ప్రేరేపించవచ్చని యూట్యూబ్ ఆయన ఛానెల్‌ను నిషేధించింది. 2023లో బ్యాన్ ఎత్తేసినా, ట్రంప్ పరిహారం డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సెటిల్‌మెంట్‌లో అధిక భాగం వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్ నిర్మాణానికి…

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!
తెలంగాణ బిజినెస్ వార్తలు

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!

దీపావళి, ఛత్ పండుగల వేళ భారత రైల్వే శాఖ గుడ్‌న్యూస్ ప్రకటించింది. సోమవారం (సెప్టెంబర్ 29) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి.…