‘స్వామీ.. నువ్వెక్కడ..? ఈ సైలెన్స్‌కి రీజనేమి?’ ఓటమి తర్వాత పత్తాలేని మాజీ మంత్రి జాడ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘స్వామీ.. నువ్వెక్కడ..? ఈ సైలెన్స్‌కి రీజనేమి?’ ఓటమి తర్వాత పత్తాలేని మాజీ మంత్రి జాడ

ఆ స్వామి ఇప్పుడెక్కడ.. ఎందుకు వాయిస్ వినిపించకుండా సైలెన్స్. ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణమా… లిక్కర్ స్కాంపై జరుగుతున్న ఎంక్వయిరీ భయమా… కేడర్ కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కళత్తూరు నారాయణస్వామిపై పలు అనుమానాలు రేగుతున్నాయి. స్వామి ఉన్నదెక్కడ… ఇక రాజకీయాలకే దూరమా… అజ్ఞాతం వీడని స్వామి…

ఆధిపత్యం కోసం టీడీపీ.. పట్టు సడలకుండా వైసీపీ.. లోకల్‌బాడీ టగ్ ఆఫ్ వార్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆధిపత్యం కోసం టీడీపీ.. పట్టు సడలకుండా వైసీపీ.. లోకల్‌బాడీ టగ్ ఆఫ్ వార్!

లోకల్‌వార్‌లో థంపింగ్ విక్టరీలతో దూసుకుపోతోంది టీడీపీ. అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలే ఐనా మున్సిపల్ కార్పొరేషన్లలో మాంచి మెచ్యూరిటీతో గేమ్ ఆడుతూ.. సత్తా చాటుకుంటూ వస్తోంది. ఇదేమని అడుగుతున్న ఎగస్పార్టీకి మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్షా..! అని బదులూ వస్తోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కానోడు ఎప్పటికీ ఎదగలేడు..…

శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం.. నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం.. నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటినుంచి (బుధవారం-ఫిబ్రవరి 19) మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు.. అంటే మొత్తం 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ వేడుకల కోసం ఆలయ…

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఆధ్యాత్మిక నగరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఆధ్యాత్మిక నగరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం..

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీష్, గోవా సీఎం ప్రమోద సావంత్ హాజరైన సమ్మేళనం మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సాయంత్రం 4…

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..

గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్‌ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌…

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి…

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర…

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..

ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి…

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ…

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే

తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్‌ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం.. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో…