ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ఇకపై వాటి వాడకం నిషేదం?
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింపుల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగానే ఈనెల 10 నుంచి సచివాలయానికి వాటర్ బాటిళ్ల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. వాటి స్థానంలో రీయూజబుల్ స్టీల్ బాటిల్స్ను ప్రభుత్వమే అందజేయనుంది. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్’…










