ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..

ఏపీలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక చోట వర్షం.. మరో చోట ఎండ.. ఇలా చిత్రమైన పరిస్థితులను ఎదుర్కున్నారు. వచ్చే 3 రోజులు వాతావరణం విశేషాలు ఎలా ఉన్నాయని వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. నిన్నటి పశ్చిమ విదర్భ నుంచి…

భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు

భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తుంటారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతైయితే ప్రత్యేకత ఉందో… ఆ కల్యాణ వేడుకలకు వినియోగించే కోటి గొటి తలంబ్రాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అటువంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ పునీతులవుతున్నారు బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత…

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్‌ కూల్‌కూల్‌ అయిపోయింది. కానీ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం.. అన్నదాతలను ఆగమాగం చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని ప్రాంతాల్లో…

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..

ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్‌ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా.. ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా…

మండుటెండల్లో కూల్.. కూల్‌గా.. ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు.. పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మండుటెండల్లో కూల్.. కూల్‌గా.. ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు.. పూర్తి వివరాలు

ఏపీలో వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండనుందని వైజాగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. మండుటెండల్లో వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి. ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి…

పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..

మొన్న హెల్త్‌ యూనివర్సిటీ ..నిన్న కడప జిల్లా..తాజాగా విశాఖ క్రికెట్‌ స్టేడియం..ఇలా ప్రతిచోటా వైఎస్‌ఆర్‌ పేరును తొలగిస్తోంది..ఏపీ ప్రభుత్వం. అటు పథకాలకు..ఇటు కట్టడాలకు దివంగత సీఎం పేరు తొలగించడంపై మండిపడుతోంది..వైసీపీ. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది..ఆ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో పేర్లమార్పు వివాదం మరోసారి రాజకీయరచ్చ…

మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు…

ఏప్రిల్‌ 9 నుంచి బడి పిల్లలకు సమ్మెటివ్‌-2 పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏప్రిల్‌ 9 నుంచి బడి పిల్లలకు సమ్మెటివ్‌-2 పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్‌ పాఠశాలలకు మార్చి 15 ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు పనిచేస్తున్నాయి. ఇక విద్యార్ధులకు వేసవి సెలవులకు ముందే వార్షిక పరీక్షలు నిర్వహించవల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల…

ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?

మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటో చూద్దాం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం…

ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి APADC టెండర్లు పిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన…