రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..

ఏపీలో రైతులకు ప్రభుత్వం ఉచితంగా కొత్త పట్టా పాస్ బుక్స్ పంపణీ చేయనుంది. ఎటువంటి తప్పులకు తావివ్వకుండా పాస్ బుక్స్ అందిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రైతులకు పంట రుణాల కోసం పాస్ బుక్స్ అవసరం లేదని మంత్రి వెల్లడించారు. రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?

వర్షబీభత్సానికి ఏపీ వణుకుతోంది…! మరో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా కొన్ని జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో…

శభాష్ ఆఫీసర్.. రైతు కూలీగా మారిన కలెక్టర్.. వరి నాట్లు వేసి ఏం చెప్పారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శభాష్ ఆఫీసర్.. రైతు కూలీగా మారిన కలెక్టర్.. వరి నాట్లు వేసి ఏం చెప్పారంటే..

వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. రిజర్వాయర్లు, చెరువులు అన్ని నిండు కుండలా మారడంతో.. కావాల్సినంత నీరు కాలువల్లో పారుతోంది. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద వరి అధికంగా సాగవుతుంది. ఒకవైపు వర్షాలు పడటం మరొకవైపు ప్రాజెక్ట్ ల్లో…

నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలకు తుది గడువు పెరిగిందోచ్‌..! ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలకు తుది గడువు పెరిగిందోచ్‌..! ఎప్పటివరకంటే?

ఈపీఎఫ్‌వో).. ఎన్ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 230 పోస్టులను చేయనున్నట్లు అందులో తెలిపింది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్‌…

భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!

తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించాలి. పిల్లలు రోడ్లపై పరిగెత్తకుండా, వర్షంలో తడవకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సూచిస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు జ్వరాలు, జలుబులను నివారించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం…

దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?

ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు భారీగా ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు.. సాధారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలా…

తిరుమలలో భక్తులు పరుగులు పెట్టారా..? అసలు నిజం ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో భక్తులు పరుగులు పెట్టారా..? అసలు నిజం ఇదే..

టీటీడీ ప్రకటనతో ఆగస్టు 16న శనివారం తిరుమలలో కొందరు భక్తులు పరుగులు తీశారని.. ఏదైనా తొక్కిసలాట జరిగితే.. ఎవరు బాధ్యులంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియో పోస్టులు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్…

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ప్రిలిమ్స్‌ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌…

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహోన్నత రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ…

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?

నవోదయలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29 వరకు దరఖాస్తు గడువు ఇచ్చారు. దీనిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. నిన్నటితో ఆ గడువు ముగియడంతో.. జవహర్‌…