అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత మృతితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపైనే చిరుత కళేబరం పడిఉండటంతో వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలో మరో చిరుత మృతదేహాన్ని…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు…

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం.. అప్పటికంటే ముందే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం.. అప్పటికంటే ముందే

ఏపీలో సెకండ్‌ ఫేజ్‌ నామినేటెడ్‌ పదవుల జాతర జరగబోతోందా?.. రెండో దశ నామినేటెడ్ పదవులకు పేర్లు ఫిక్స్‌ అయ్యాయా?.. ఇవాళ, రేపట్లో ఏ క్షణమైనా నామినేటెడ్‌ పదవుల సెకండ్‌ లిస్ట్‌ రిలీజ్‌ కానుందా?.. రెండో దశలో జనసేన, బీజేపీకి ప్రాధాన్యం దక్కబోతోందా?.. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన టీడీపీ…

మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం.. రచ్చకు అజ్యం పోసిన ఆ ఒక్క మాట
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం.. రచ్చకు అజ్యం పోసిన ఆ ఒక్క మాట

మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ప్రతిరోజు తెలంగాణ డ్యాం సిబ్బంది రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ ను నోట్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం రేగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది డ్యాం వద్దకు…

కొబ్బరి బొండం సైజులో మారేడుకాయలు.. విస్తుపోతున్న స్థానికులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కొబ్బరి బొండం సైజులో మారేడుకాయలు.. విస్తుపోతున్న స్థానికులు

ఇవేం మారేడు కాయలురా బాబోయ్.. ఇంత ఉన్నాయ్… అని ఆశ్చర్యపోక తప్పదు వీటిని చూసిన తర్వాత. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో.. ఈ మారేడు కాయలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఫుల్ డీటేల్స్ మీ కోసం… వినాయక చవితి రోజున బిల్వపత్రం, మారేడు కాయలు తప్పనిసరిగా పూజలో ఉంచాలి.…

.శ్రీకాళహస్తిలో హైడ్రామా.. ఎట్టకేలకు శివుణ్ణి దర్శించుకున్న లేడీ అఘోరీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

.శ్రీకాళహస్తిలో హైడ్రామా.. ఎట్టకేలకు శివుణ్ణి దర్శించుకున్న లేడీ అఘోరీ

తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ రెండు సార్లు ప్రత్యక్షం అయ్యింది. శ్రీకాళహస్తి వచ్చిన లేడీ అఘోరి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం నానా యాగీ చేసింది. మధ్యాహ్న మంతా హడావుడి చేసింది. బట్టలు లేకుండా వచ్చిన అఘోరీ ని దర్శనానికి అనుమతించని…

బోరుగడ్డ అనిల్‌‌కు రాచమర్యాదలు.. పసందైన విందు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బోరుగడ్డ అనిల్‌‌కు రాచమర్యాదలు.. పసందైన విందు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్‌

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు ఎస్కార్ట్ పోలీసులు. ఓ మంచి హోటల్‌కు తీసుకెళ్లి.. చికెన్, మటన్‌తో మంచి నాన్ వెజ్ మీల్స్ పెట్టించారు. ఈ వ్యవహారం పోలీస్ పెద్దల దృష్టికి వెళ్లడంతో యాక్షన్‌లోకి దిగారు. అతనో రౌడీషీటర్.. నోటికి అడ్డూ అదుపు ఉండేది కాదు.…

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానన్న పవన్‌ కల్యాణ్ మాటలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆదిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం…

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటికి, ఇంటిలో ఉన్న పుట్టకు చాలా విశిష్టత ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పుట్ట ఉన్న ఈ ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. అయితే అదే ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట…

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా APSRTC కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు బుధవారం నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ…