వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పులు.. ఎప్పటినుంచి అంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పులు.. ఎప్పటినుంచి అంటే..?

వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 1 తారీకు నుంచి జూలై 15 వ తారీకు వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్…

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. వచ్చే 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. వచ్చే 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్రమైన ఎండలతోపాటు.. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. తిరుమలలో భద్రత పెంపు.. ఇకపై..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. తిరుమలలో భద్రత పెంపు.. ఇకపై..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్ధానం అలర్ట్ అయ్యింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతో…

పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..

రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్‌ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) షెడ్యూల్ విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీస్‌…

మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ యూజీ 2025 పరీక్ష.. దేశవ్యాప్తంగా వైద్య విద్యా…

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో టెంపరేచర్స్‌ ఇప్పటికే 44 డిగ్రీలు దాటగా.. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు.. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించడం…

బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్‌.. ఈసారి మొత్తం ఎన్ని రోజులు వచ్చాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్‌.. ఈసారి మొత్తం ఎన్ని రోజులు వచ్చాయంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బడులన్నింటికీ వేసవి సెలువులు గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభంకానున్నాయి. బుధవారంతో పాఠశాలల పనిదినాలు ముగియనున్నాయి. ఇప్పటికే వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలు, ప్రోగ్రెస్ కార్డులు జారీ కూడా పూర్తి చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం ముగిసింది..…

ఫోన్ తీసుకున్నారని.. లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఫోన్ తీసుకున్నారని.. లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్ధిని ఇలా దారుణంగా…

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇక్కడ చెక్‌ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇక్కడ చెక్‌ చేసుకోండి

రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలైనాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు.. రాష్ట్ర…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అంటే పెన్ను, పేపర్ విధానంలో వ్యాసరూపంలో ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్ సైట్‌లో ఇప్పటికే కమిషన్‌ పొందుపరిచింది. తాజాగా ఈ పరీక్షల హాల్‌టికెట్లను.. ఆంధ్రప్రదేశ్‌…