కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు మారినట్లు కమిషన్ ప్రకటన జారీ చేసింది. పలు అనివార్య కారణాల రిత్య రాత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. తాజా షెడ్యూల్…

అందాల పోటీలకు చిలక ముక్కు కోళ్ళు రెడీ..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అందాల పోటీలకు చిలక ముక్కు కోళ్ళు రెడీ..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మీరు సాధారణంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసే ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఉత్తమమైన కోళ్లకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేస్తున్నారు. వీటికి కోళ్లకు…

సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే స్పెషన్‌ ట్రైన్లు ఇవే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే స్పెషన్‌ ట్రైన్లు ఇవే

సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అవి బయల్దేరే సమయం, తేదీ వంటి పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్…

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్‌ కార్డులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్‌ కార్డులు

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) 2025 జవనరి సెషన్‌ పరీక్షల తేదీలను ఎన్టీయే విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షలు తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తొలి దశకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు…

నేల చూపు చూస్తోన్న టమాటా ధర.. కప్పు టీ ధర కంటే కిలో టమాటా ధర తక్కువ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేల చూపు చూస్తోన్న టమాటా ధర.. కప్పు టీ ధర కంటే కిలో టమాటా ధర తక్కువ..

భారతీయుల వంటల్లో టమాటాకు అత్యంత ప్రాధాన్య ఉంది. టమాటా లేని వంట లేదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఈ టమాట ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఒకొక్కసారి కిలో టమాటా వందకు పైగా చేరుకుని.. వినియోగదారులకు షాక్ ఇస్తే.. ఒకొక్కసారి కిలో టమాటా కనీసం రూపాయి కూడా…

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణ ఎఎమ్మెల్యే, ఎంపీల తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. వారానికి 2 బ్రేక్‌ దర్శనాలు.. మరో రెండు రూ.300…

యూజీసీ- నెట్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు షురూ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యూజీసీ- నెట్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు షురూ

యూజీసీ- నెట్‌ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు యూజీసీ వీటిని విడుదల చేసింది. అభ్యర్ధులు తమ వివరాలు అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు…

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్ (AP Govt New Chief Secretary K Vijayanand) పేరు అధికారికంగా ఖరారయ్యింది. ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన. విజయానంద్, సాయి…

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం…

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని IMD అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలను…