వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లో స్టాప్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యతతో పెరుగుతున్న నేపథ్యంలో రైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇప్పటికే కోచ్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం…










