రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో

తెలుగు రాష్ట్రాల మధ్య రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు.. 10 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లకు అంతరాయం కలగనుంది.. పాపటపల్లి - డోర్నకల్‌ బైపాస్‌ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనుల…

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. గురువారం…

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కోసం మరో మంచి అవకాశం. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇప్పటివరకు 3 కి.మీ పరిధిలో ఉన్న పిల్లలకు మాత్రమే లభించేవి. ఇప్పుడు ఆ పరిధిని 5 కి.మీకి పెంచింది ప్రభుత్వం. 1వ తరగతిలో 25% సీట్లు బలహీన వర్గాల…

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రూ. 4,594 కోట్ల పెట్టుబడితో నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది. డిజిటల్ ఇండియాను బలోపేతం చేస్తుందని…

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌

ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులకే కాదండోయ్‌.. ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అందుకే ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ఎక్కడైనా టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు.. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులు సంబరపడే శుభవార్తలే…

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి…

ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వానకబురు వచ్చేసిందందోయ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వానకబురు వచ్చేసిందందోయ్

ఏపీ, తెలంగాణలో ఓ వైపు పొలిటికల్ మెరుపులు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైందో చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది వాతావరణశాఖ. వర్షాకాలం…

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ఇకపై వాటి వాడకం నిషేదం?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ఇకపై వాటి వాడకం నిషేదం?

ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింపుల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగానే ఈనెల 10 నుంచి సచివాలయానికి వాటర్ బాటిళ్ల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. వాటి స్థానంలో రీయూజబుల్‌ స్టీల్‌ బాటిల్స్‌ను ప్రభుత్వమే అందజేయనుంది. ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌’…

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?

మరో ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ఆగష్టు 15 నుంచి ప్రారంభించనుంది. దానికి సంబంధించిన వివరాలు.. ఫ్రీ టికెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఈ స్టోరీ ఓసారి చూసేయండి మరి. సూపర్ సిక్స్‌లో భాగంగా ఒక కీలకమైన…