స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ (10+2), గ్రాడ్యుయేషన్ అన్ని.. స్టాఫ్‌ సెలక్షన్‌…

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దాదాపు 933 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్…

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెలికాం స్ట్రీమ్ పోస్టులు…

ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..

ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆన్‌లైన్…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చలి…

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇక నుంచి స్వామివారి దర్శనం వేగంగా జరగనుంది. ఇందుకోసం ఏఐ ఆధారిత ఫేష్ రికగ్నేషన్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందుకు సహాయపడనుంది. వీటి వల్ల గత రెండు నెలలుగా స్వామివారి దర్శనం వేగంగా జరుగుతోంది. తిరుమల…

అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..

వైజాగ్‌లో ఇళ్ల కొనుగోలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వైజాగ్ ఒక సరైన గమ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని ఈ అభివృద్ధి అవకాశాలను ప్రజలకు దగ్గర చేసే ఉద్దేశంతో TV9 ఆధ్వర్యంలో ‘Sweet Home Expo’…

మతిపోయేలా సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో అటెండర్‌ ఆస్తులు.. కోట్లలో కూడబెట్టిన ఆఫీస్ బాయ్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మతిపోయేలా సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో అటెండర్‌ ఆస్తులు.. కోట్లలో కూడబెట్టిన ఆఫీస్ బాయ్!

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న తిరుమలేష్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో ఐదు చోట్ల ఏసీబీ దాడులు చేశారు. కపిలతీర్థం వద్ద ఉన్న అతడి ఇంట్లో, గిరిపురం, గెస్ట్ లైన్ రోడ్డు, రేణిగుంట రోడ్డులోని ఇళ్లల్లో సోదాలు జరిపారు.. తిరుపతిలో ఏసీబీ…

ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఏపీలోని ఈ గ్రామం గురించి మీకు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఏపీలోని ఈ గ్రామం గురించి మీకు తెలుసా?

పరిటాల గ్రామం పేరు వినగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది వజ్రాలు. ఎందుకంటే ఈ ప్రాంతానికి కొల్లూరు వజ్రగనులకు దగ్గరగా ఉండటంతో పరిటాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు దొరికేవని పెద్దలు చెబుతారు. ఇప్పటి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ వజ్రాల కోసం వేట కొనసాగుతుంది. అయితే ఈ గ్రామం కేవలం…

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్‌లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు. గుంటూరు…