బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఉదయం వేళ్లల్లో మాత్రమే చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి.. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. తెలుగు…










