గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే

గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. అటు వెండి ధరల్లో కూడా.. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్…

ఎదురుగా డ్రంకన్‌ డ్రైవ్‌.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..!
తెలంగాణ వార్తలు

ఎదురుగా డ్రంకన్‌ డ్రైవ్‌.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..!

ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అసలు మద్యం తాగి వాహనం నడపడమే అతి పెద్ద తప్పు. ఊదమంటారనే భయమే ఊపిరి తీసింది.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. మద్యం తాగి వాహనం నడపడమే అతని నిండు నూరేళ్ల…

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..
తెలంగాణ వార్తలు

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..

తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్‌కు ఛాలెంజ్‌ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ రాజకీయాల్లో…

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!

ఐఐటీ మద్రాస్‌ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్‌. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ…

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య…

బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రికార్డు స్థాయిలో తగ్గిన ధర.. తులం ఎంతంటే
బిజినెస్ వార్తలు

బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రికార్డు స్థాయిలో తగ్గిన ధర.. తులం ఎంతంటే

గడిచిన వారం రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. గడిచిన పదిహేను రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నమోదైన…

2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?
వార్తలు సినిమా

2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?

ఇప్పుడున్న సీన్‌ ఏంటి? సిట్చువేషన్‌ ఎలాంటిది? అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్‌ ఏం చేయాలి? ఆ పై బెస్ట్ సీజన్‌ ఏంటి అంటూ ఆరా తీసేవారు ఎక్కువవుతున్నారు. 2025 స్టార్ట్ కావడానికి ఇంకా నెలన్నర టైమ్‌ ఉన్నప్పటికీ, నెక్స్ట్ సమ్మర్‌ మీద మాత్రం వరుసగా…

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా
తెలంగాణ వార్తలు

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా

కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా.. ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులకు…

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ
తెలంగాణ వార్తలు

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలకు రంగం సిద్దం చేసింది. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో విజయోత్సవాలను నిర్వహించాలని…

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!

ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్…