ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం

ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు ఉండవ్‌. ఈ మేరకు ఫస్ట్ ఇయర్‌ పరీక్షలను తొలగించినట్లు ఇంటర్ బోర్డు బుధవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఇంటర్‌…

శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టుతూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు…

ఇందూరులో ఆగని బాల్య వివాహాలు.. ముక్కు పచ్చలారని చిన్నారులకు మూడు ముళ్ళ బంధం..!
తెలంగాణ వార్తలు

ఇందూరులో ఆగని బాల్య వివాహాలు.. ముక్కు పచ్చలారని చిన్నారులకు మూడు ముళ్ళ బంధం..!

బాల్య వివాహాలను అడ్డుకునేందుకు.. ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు భారం అనే తల్లిదండ్రుల ఆలోచన మారేలా ప్రభుత్వం క్షేత్రస్దాయిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. బాల్య వివాహం జరిగితే 1098 కి కాల్ చేయడం మరచిపోకండి..! బాల్యానికి మూడు…

వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులు గుర్తింపు.. ముంబైలో ఆరు నెల పాపకి పాజిటివ్..
తెలంగాణ వార్తలు

వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులు గుర్తింపు.. ముంబైలో ఆరు నెల పాపకి పాజిటివ్..

కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్…

స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
బిజినెస్ వార్తలు

స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. కొన్నిరోజులు తగ్గితే, మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్‌లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అంతర్జాతీయ మార్పులతో ఈ మార్పులు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా దేశంలో బంగారం, వెండి ధలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. బంగారం,…

వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు.. కేంద్రం రియాక్షన్ ఏమంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు.. కేంద్రం రియాక్షన్ ఏమంటే..

HMPV వైరస్‌పై ఆందోళన అక్కర్లేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది.. HMPV వైరస్‌పై చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.. ఈ వైరస్‌ కొత్తది కాదని , 2001 లోనే గుర్తించారని వెల్లడించారు. అయినప్పటికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు.. కాగా..…

నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
వార్తలు సినిమా

నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగం పేట కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట్ పోలీసులకు ముందుగానే తెలియజేశారు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు…

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ వార్తలు

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్‌లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు. తెలంగాణ రాష్ట్రం…

ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..

నిన్నటి వరకు విద్యా,వ్యాపార,వాణిజ్య కేంద్రంగా విరాసిల్లిన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ రాజధాని రాకతో పరిస్దితులు మారిపోతున్నాయి.మెట్రో నగరాలతో పోటీ పడేలా వ్యాపార రంగం ఏపిలో విస్తరిస్తోంది.ముఖ్యంగా వినోద రంగంలో ఏపిలో ప్రలు ప్రధాన పట్టణాల జెడ్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. ఎంటర్టైన్ మెంట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్ధలు…

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి…