చరిత్రలో మరో మైలురాయిని అందుకున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్..!
బిజినెస్ వార్తలు

చరిత్రలో మరో మైలురాయిని అందుకున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్..!

ఇది FMCG రంగాన్ని దాటి ఆర్థిక సేవలలోకి పతంజలి వ్యూహాత్మక విస్తరణను ప్రతిబింబిస్తుంది. FMCG ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన పతంజలి, దాని ప్రధాన వ్యాపారానికి మించి విస్తరిస్తోంది. ఆయుర్వేద ఉత్పత్తులు , ఆరోగ్యకరమైన జీవనశైలికి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పతంజలి సహజ, మూలికా పదార్థాలపై దృష్టి పెడుతుంది. పతంజలి…

బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ 7 హెల్తీ లంచ్ ఆప్షన్స్ మీకోసం..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ 7 హెల్తీ లంచ్ ఆప్షన్స్ మీకోసం..!

బరువు తగ్గాలనుకునే వారు సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మధ్యాహ్నం అన్నం తినకపోతే శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోతాయని అనుకుంటారు. కానీ తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే ఆకలి తగ్గి బరువు తగ్గే ప్రయత్నానికి సులభతరం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి…

సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్
వార్తలు సినిమా

సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్

కోలీవుడ్ నటుడు సూర్య 45వ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమా. ఆయన గతంలో మూకుతి అమ్మన్, వీతుల విశేష చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటిస్తుంది.…

తెలంగాణ బీజేపీ కొత్త దళపతి ఎవరు? అధిష్టానం దగ్గర ఫైనల్ లిస్ట్.. రేసులో ఉన్నది వీరే..!
తెలంగాణ వార్తలు

తెలంగాణ బీజేపీ కొత్త దళపతి ఎవరు? అధిష్టానం దగ్గర ఫైనల్ లిస్ట్.. రేసులో ఉన్నది వీరే..!

తెలంగాణకు కాబోయే అధ్యక్షుడు ఎవరు? కొంతకాలంగా సమాధానం దొరకని ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం ఇస్తామంటోంది కేంద్ర నాయకత్వం. ఇంతకీ కమలం పార్టీకి రాబోయే దళపతి ఎవరు? రేసులో ఉన్న ఫైనల్ అభ్యర్థులు ఎవరు? ఈ ఆసక్తికర వివరాలను తెలుసుకోండి.. ఇదిగో అదిగో అంటూ కొన్ని…

భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు

భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తుంటారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతైయితే ప్రత్యేకత ఉందో… ఆ కల్యాణ వేడుకలకు వినియోగించే కోటి గొటి తలంబ్రాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అటువంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ పునీతులవుతున్నారు బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత…

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్‌ కూల్‌కూల్‌ అయిపోయింది. కానీ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం.. అన్నదాతలను ఆగమాగం చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని ప్రాంతాల్లో…

సునీతా విలియమ్స్ వచ్చిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూలో ఒక్కో సీటు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
బిజినెస్ వార్తలు

సునీతా విలియమ్స్ వచ్చిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూలో ఒక్కో సీటు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

డ్రాగన్ క్రూ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 42 సార్లు ప్రయాణించింది. ఇది ఒకేసారి ఏడుగురు వ్యోమగాములను తీసుకెళ్లగలదు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌక. ఇది నిరంతరం వ్యోమగాములను, సరుకును అంతరిక్ష కేంద్రానికి, తిరిగి తీసుకువెళుతుంది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన NASA వ్యోమగాములు…

క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ కలిపి తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే.. దీని వల్ల ఎన్ని లాభాలో
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ కలిపి తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే.. దీని వల్ల ఎన్ని లాభాలో

తాజా పండ్లు, కూరగాయల్లో మంచి పోషకాలుంటాయి. చర్మం మెరవాలంటే పండ్ల రసాలతో పాటు, వెజిటేబుల్ రసాలు కూడా మంచివే. ఇవి ఆరోగ్యంగా వుంచటమే కాక త్వరగా శరీర చర్మంపై ఎఫెక్ట్ చూపుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పోషకాలు శరీరానికి ఎంతో అవసరం అవుతాయి. ఈ రసాలను శరీరం అతి…

రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!
తెలంగాణ వార్తలు

రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!

మార్చి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.. గత…

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..

ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్‌ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా.. ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా…