జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన IIT, NIT, IIITలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.. దేశంలోని 23 ఐఐటీలతోపాటు NIT,…

సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే.. రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. సమ్మర్ సెలవుల కారణంతో రైళ్లల్లో రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ నుంచి తిరుపతి వెళ్లేవారికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి…

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి. మే 28న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.58 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో రూ.2.89 లక్షల మధ్య నమోదయ్యాయి.. అంతర్జాతీయ ఉద్రిక్తతల…

ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే

ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో…

పగతో బ్యాంకుల్ని కొల్లగొట్టే హీరో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగుతో సహా..
వార్తలు సినిమా

పగతో బ్యాంకుల్ని కొల్లగొట్టే హీరో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగుతో సహా..

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా గురువారం (మే 28) అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా ప్రధాన భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.…

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..

తెలుగు వారికి కోడి కూరకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సందర్భం ఏదైనా సరే చికెన్‌ కర్రీతో సెబల్రేట్‌ చేసుకుంటారు. అయితే పై ఫొటోలో కనిపిస్తున్న కోడిని మాత్రం పొరబాటున గుటుక్కుమనిపించారో జైలు శిక్ష ఖాయం. అదేంటి ప్రతిరోజూ వందల క్వింటాళ్ల కోడి మాంసం విక్రయాలు జరుగుతుంటే ఈ కోడికి…

ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

మెంతుల నీరు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.. షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో అద్భుతంగా సహాయపడుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులు భారతీయ వంటశాలలలో ఒక…

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే కథానాయికలుగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వివిధ రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ డాక్టర్ అని మీకు తెలుసా.? ఓ ఇంటర్వ్యూలో తన చదువు…

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..
బిజినెస్ వార్తలు

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..

ఇంటిపై సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఇటీవల ఇంటిపై…

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు…