ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!
తెలంగాణ వార్తలు

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!

ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు…

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..
తెలంగాణ వార్తలు

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..

సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు. క్రిస్మస్‌తో పాటు న్యూ…

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!

తిరుపతి గోవిందరాజుల స్వామి విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం మాయమయిందని దుమారం రేగింది. ఇదంతా గత ప్రభుత్వ హయంలో జరిగిందని రాద్ధాంతం మొదలైంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ ఎంక్వయిరీ అత్యంత రహస్యంగా ఉంచారు. ఆ వివరాలు ఇలా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు…

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే
బిజినెస్ వార్తలు

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే

బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. తులం బంగారం లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. ఇక వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సోమవారం నుంచి బంగారం ధరలకు బ్రేకులు పడటం లేదు. భారీ స్థాయిలో పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరలు సోమవారం నుంచి…

తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్‌ చేయాలంటే..!
లైఫ్ స్టైల్ వార్తలు

తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్‌ చేయాలంటే..!

ప్రజల బడ్జెట్‌ను అర్థం చేసుకుని తక్కువ ధరల్లోనే మందులను అందుబాటులోకి తీసుకువస్తోంది పతంజలి. అందుకే ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, మందులు అదనపు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు దివ్య మధునాషిని వాటి ఎక్స్‌ట్రా పవర్, దివ్య ఇమ్యునోగ్రిట్, దివ్య మెమరీగ్రిట్ వంటి వాటిపై 4.13% వరకు తగ్గింపులు అందుబాటులో…

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే రోజున సెలవులు ప్రకటించింది. పూర్తి వివరాలు.. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు…

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా…

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. జేబుకు చిల్లు..
బిజినెస్ వార్తలు

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. జేబుకు చిల్లు..

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో జనవరి నుండి కీలక మార్పులు రానున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడ్‌లు, ప్రయాణ ఖర్చులపై కొత్త ఫీజులు వర్తిస్తాయి. రివార్డ్ పాయింట్ల విధానంలోనూ కోత విధించారు. అసలు ఎంత ఛార్జ్ చేస్తారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి…

ఇది కదా ట్విస్ట్ అంటే.. నాగ చైతన్యను కలిసిన సమంత.. అసలు మ్యాటర్ ఇదే
వార్తలు సినిమా

ఇది కదా ట్విస్ట్ అంటే.. నాగ చైతన్యను కలిసిన సమంత.. అసలు మ్యాటర్ ఇదే

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకరు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. ఇటీవలే తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది…

తెలంగాణ మహిళలకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. అమలు ఎప్పటినుంచంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణ మహిళలకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. అమలు ఎప్పటినుంచంటే..?

తెలంగాణలోని మహిళలకు శుభవార్త, ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్దికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించనుంది. త్వరలో వీటి ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…