విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!

ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో…

ప్రతిరోజు 7వేల అడుగులు నడిస్తే చాలు.. ఆ వ్యాధులన్నింటికి చెక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతిరోజు 7వేల అడుగులు నడిస్తే చాలు.. ఆ వ్యాధులన్నింటికి చెక్..

వేగవంతమైన జీవితంలో, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చెడు జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిరాశ, చిత్తవైకల్యం వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఒక సాధారణ అలవాటు మీ శరీరాన్ని, మనస్సును చాలా కాలం…

హిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..
బిజినెస్ వార్తలు

హిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..

ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు.. ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర లక్ష దాటేసింది.…

ఇక ఇంటర్​ మార్కుల మెమోలపై ‘PEN’​ నంబర్..! ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనట..
తెలంగాణ వార్తలు

ఇక ఇంటర్​ మార్కుల మెమోలపై ‘PEN’​ నంబర్..! ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనట..

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మార్కుల​ మెమోలపై విద్యార్థుల పర్సనల్​ ఎడ్యుకేషన్ నంబర్ (PEN) ముద్రించాలని అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. పదకొండు అంకెల నంబర్‌ను ప్రతి విద్యార్ధి పరీక్షల హాల్‌ టికెట్‌తోపాటు పరీక్షల అనంతరం జారీ చేసే మార్కుల మెమోలపై…

ఏపీపీఎస్సీ అటవీ శాఖ కొలువులకు సిద్ధమవుతున్నారా? రాత పరీక్ష విధానం ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ అటవీ శాఖ కొలువులకు సిద్ధమవుతున్నారా? రాత పరీక్ష విధానం ఇదే..

ఇంటర్‌ అర్హత కలిగిన ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాలకు.. ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (FSO) పోస్టుల భర్తీకి కూడా తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్‌…

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?
బిజినెస్ వార్తలు

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?

ఒక నెలలో పతంజలి ఫుడ్స్ వాటా 20 శాతానికి పెరిగింది. గత ఒక వారం గురించి మాట్లాడుకుంటే, కంపెనీ షేర్లు దాదాపు 15 శాతం పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయి. 7 శాతానికి పైగా.. సోమవారం పతంజలి ఫుడ్స్ షేర్లలో స్వల్ప తగ్గుదల…

రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తీసుకోవడం వల్ల అదిరిపోయే ప్రయోజనాలు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తీసుకోవడం వల్ల అదిరిపోయే ప్రయోజనాలు..

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో విత్తనాలు, గింజలను చేర్చుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు విత్తనాలను నానబెట్టిన తర్వాత తినడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. వాటిని…

పవన్ సరసన మరో హీరోయిన్.. ఆ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న అందాల రాశి..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పవన్ సరసన మరో హీరోయిన్.. ఆ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న అందాల రాశి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూలై 24న ఈ సినిమా విడుదలవుతుండగా.. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ క్షణం తిరిక లేకుండా గడిపేస్తున్నారు. మరోవైపు పవన్ కొత్త సినిమాలపై ఇంట్రెస్టింగ్…

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
తెలంగాణ వార్తలు

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.…

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!
తెలంగాణ వార్తలు

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!

రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం…